లేటెస్ట్
199వ రోజు కొనసాగుతున్న షర్మిల పాదయాత్ర
మంచిర్యాల జిల్లా: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర ఇవాళ 199వ రోజు కొనసాగుతోంది. లక్షెట్టిపేట నుంచి ప్రారంభమైన పాదయ
Read Moreసమస్యలకు కేరాఫ్ గా ప్రకృతి వనాలు
జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పార్కులు చెత్త పేరుకుపోయి కనిపిస్తున్నాయి. పార్కుల మెయింటెనెన్స్ కోసం కోట్లు ఖర్చు చేస్తున్నట్టు చెబుతున్నా.. నిర్
Read Moreఢిల్లీలో గాలి కాలుష్యం కారణంగా స్కూళ్లు బంద్
దేశ రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యం అంతకంతకూ పెరుగుతోంది. ఎయిర్ క్వాలిటీ రోజురోజుకూ తగ్గిపోతుండటంపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ
Read Moreఎమ్మెల్యేల కొనుగోలుతో బీజేపీకి సంబంధం లేదు : తరుణ్ చుగ్
ఎమ్మెల్యేల కొనుగోలుతో బీజేపీకి సంబంధం లేదని తరుణ్ చుగ్ తెలిపారు. పట్టుబడ్డ ముగ్గురు నిందితులకు బీజేపీతో సంబంధాలు ఉన్నాయన్నది అబద్ధమన్నారు. సొంత ఎమ్మెల
Read Moreఐటీ ఉద్యోగాలపై రూమర్స్
కొన్ని రోజులుగా ఐటీ రంగంలో కొత్త ఉద్యోగాల భర్తీపై గందరగోళం కనిపిస్తోంది. చాలా దేశాలు ఆర్థికమాంద్యాన్ని ఎదుర్కొంటున్నాయి. దాంతో ఐటీలో రిక్రూట్ మెంట్స్
Read Moreఒడిశా రాజ్భవన్లో గంధం చెట్లు చోరీ
గంధపు చెట్టుకు దేశంలోనే కాదు విదేశాల్లోనూ మంచి గిరాకీ ఉంది. ఆ చెట్టు ఎక్కడైనా కనిపిస్తే చాలు.. దొంగలకు పండగే. అలాంటి గంధం చెట్టును ఒడిశాలో దొంగలు ఎత్త
Read Moreఇజ్రాయెల్ ప్రధానిగా నెతన్యాహు..మోడీ కంగ్రాట్స్
ఇజ్రాయెల్ ప్రధానమంత్రిగా బెంజిమన్ నెతన్యాహు ఎన్నికయ్యారు. దీంతో మూడేండ్లుగా కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితికి తెరపడింది. మొన్న జరిగిన సార్వత్రిక ఎన
Read Moreమధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం..11 మంది మృతి
ఝల్లార్: మధ్యప్రదేశ్ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 11 మంది చనిపోయారు. బేతుల్ జిల్లా ఝల్లార్ దగ్గర్లో ఓ ప్రైవేటు బస్సు, టవేరా
Read Moreఫాంహౌస్ కేసు : కాసేపట్లో బీజేపీ పిటిషన్పై హైకోర్టు విచారణ
ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి బీజేపీ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు ఇవాళ విచారణ జరపనుంది. ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేశారంటూ తమ పార్టీ ప్రత
Read Moreదేశంలో తగ్గిన నగదు చలామణీ
గతంలో క్యాష్ లేదా చెక్ ల రూపంలోనే ట్రాన్సాక్షన్స్ చేసేవాళ్లు. అయితే, టెక్నాలజీ పెరిగి డిజిటల్ పేమెంట్ ఆప్షన్స్ వచ్చాక ఇప్పుడంతా డిజిటల్ పేమెంట్స
Read Moreఇండ్లను పంపిణీ చేయకముందే ఆక్రమించుకున్న నిరుపేదలు
హనుమకొండ జిల్లా: కమలాపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ భూమిలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిరుపేదలు ఆక్రమించుకున్నారు. ప్రభుత్వం పంపిణీ చేయక
Read Moreప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్ సర్వర్ డౌన్..!
మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ సర్వర్ డౌన్ అయినట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కొంతమంది యూజర్లు తమ అకౌంట్ ఓపెన్ చేయడంలో సమస్యలు ఎదుర్కొంటున్నట్లు
Read Moreతాత్కాలికంగా ట్విట్టర్ ఆఫీసులు మూసివేత
ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్ ఆఫీసులను తాత్కాలికంగా మూసేస్తున్నట్టు ఎలాన్ మస్క్ ప్రకటించారు. ట్విట్టర్ సిస్టమ్స్, కస్టమర్ల డేటాను రక్షించడానికి ఉద్యోగుల
Read More













