లేటెస్ట్
2015లో బీజేపీని నేనే గెలిపించా.. 2024లో నా సత్తా చూపిస్తా
బీహార్ అసెంబ్లీలో నిర్వహించిన బలపరీక్షలో సీఎం నితీష్ కుమార్ ప్రభుత్వం నెగ్గింది. 243మంది సభ్యులు గల బీహార్ అసెంబ్లీలో నితీష్ కు మద్ధతుగా 160 ఓట్లొచ్చా
Read Moreకాంగ్రెస్ పార్టీకి గుడ్బై చెప్పిన మరో కీలక నేత
న్యూఢిల్లీ: ఒక్కొక్కరుగా ముఖ్య నేతలు వెళ్లిపోతుండటంతో కాంగ్రెస్ పార్టీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. తాజాగా జాతీయ అధికార ప్రతినిధి జైవీర్ షెర్గిల్ కాంగ్రె
Read Moreనల్గొండ హిండిస్ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ ప్రమాదం
నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు సమీపంలోని హిండిస్ రసాయన పరిశ్రమలో భారీ ప్రమాదం జరిగింది. కంపెనీలో రియాక్టర్ పేలి ఒకరు మృతి చెందగా.. పలువు
Read Moreప్రభుత్వ పాఠశాలల స్థలాలు అమ్మేందుకు కుట్ర
విద్యకు పెద్దపీట వేస్తున్నామని గొప్పలు చెప్పుకునే రాష్ట్ర ప్రభుత్వం ఆచరణలో మాత్రం అమలు చేయడం లేదని ఆరోపించారు ఎంపీ ఆర్. కృష్ణయ్య. రాష్ట్రంలో ఓ ఎమ్మెల్
Read Moreతెలుగు రచయితలకు కేంద్ర సాహిత్య పురస్కారాలు
న్యూఢిల్లీ: కేంద్ర సాహిత్య అకాడమీ 2022 సంవత్సరానికి గాను యువ, బాల పురస్కారాలను ప్రకటించింది. దేశ వ్యాప్తంగా మొత్తం 22 మంది రచయితలను
Read Moreనాగశౌర్య కెరీర్ లో బెస్ట్ మూవీ అవుతుంది
యంగ్ అండ్ డైనమిక్ హీరో నాగశౌర్య హీరోగా అనీష్ ఆర్ కృష్ణ డైరెక్షన్ లో ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత ఉషా మూల్పూరి నిర్మించిన సినిమా &ls
Read Moreమహిళా కానిస్టేబుల్ను కత్తితో పొడిచిన దుండగుడు
మద్యం మత్తులో ఓ దుండగుడు RPF మహిళా కానిస్టేబుల్ ను విచక్షణా రహితంగా కత్తితో పొడిచాడు. రైలులోని మహిళా కంపార్ట్ మెంట్ లోకి తప్పతాగి ఎక్కాడు. విధులు నిర్
Read Moreరాజాసింగ్ వాయిస్ శాంపిల్స్ ఎఫ్ఎస్ఎల్కు పంపాలె
వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే రాజాసింగ్ను పోలీస్ కస్టడీకి పంపాలని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. ఆయన వాయిస్ శాంపిల్స్ను ఎఫ్ఎస్ఎల
Read Moreఓవైసీ, రాజాసింగ్ ప్రజలను రెచ్చగొడుతున్నరు
మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొంటారని టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ తెలిపారు. ఇప్పటికే తాను, రేవంత్ రెడ్డ
Read Moreకాంగ్రెస్ ఫ్యాక్షనిజం నుంచి బయటపడాలి
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఆనంద్ శర్మ న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి సమిష్టి, సమ్మిళిత ఆలోచనలు చాలా ముఖ్యమని ఆ పార్టీ సీనియర్ నేత ఆనంద్ శర్మ
Read Moreబీజేపీ విధానాలు లౌకికవాదానికి పెను ప్రమాదం
రాజాసింగ్ లాంటి వ్యక్తులు సమాజానికి ప్రమాదకరమని సీఎల్పీ నాయకుడు మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆయన మాటలు ప్రశాంత వాతావరణాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని..
Read Moreహోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ జాతికి అంకితం చేసిన మోడీ
ప్రధాని నరేంద్ర మోడీ పంజాబ్లోని మొహాలీలో హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ ని జాతికి అంకితం చేశారు. భారత ప్రభుత్వంలోని డిపార్ట్
Read Moreబండి సంజయ్ పిటిషన్పై విచారణ వాయిదా
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చేపట్టిన బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగింపుపై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడ
Read More













