లేటెస్ట్
కేంద్ర సాహిత్య పురస్కార గ్రహీత మోహన్ కు సీఎం శుభాకాంక్షలు
హైదరాబాద: కేంద్ర సాహిత్య పురస్కార గ్రహీత పత్తిపాక మోహన్ కు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర సాహిత్య అకాడమీ ‘బాలసాహిత్య పురస్కారా(2022)
Read Moreఈటల రాజేందర్కు కేటీఆర్ పరామర్శ
హైదరాబాద్ : బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తండ్రి మల్లయ్య(104) మరణించారు. కొద్ది రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న మల్లయ్య సి
Read Moreవిభేదాలు వద్దు.. అందరూ కలిసి పనిచేయండి
ప్రియాంక గాంధీతో అర్థవంతమైన మీటింగ్ జరిగిందని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. దాదాపు 40 నిమిషాల పాటు జరిగిన సమావేశంలో రాష్ట్రం, దేశ రాజకీయాలు, ర
Read Moreవిద్యార్థుల ఆందోళనలు శాశ్వతంగా నిరోధించే దిశలో..
ఐపీసీ సెక్షన్లు 341, 353, 332, 427, 34 ద కేసులు నమోదు నిర్మల్ జిల్లా: బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థి నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఎస్జీస
Read Moreమేయర్ గద్వాల్ విజయ లక్ష్మికి కోవిడ్ పాజిటివ్
మాయదారి మహమ్మారి కరోనా ఎవరినీ వదిలిపెట్టడం లేదు. సామాన్యుల నుంచి సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల వరకు అందరూ దాని బారిన పడుతున్నారు. తాజాగా హైదరాబాద్
Read Moreసీఎం ఎన్ని కుట్రలు చేసిన పాదయాత్ర ఆపే ప్రసక్తే లేదు
సీఎం కేసీఆర్ శాంతిభద్రతల సమస్యపై ఉన్నతస్థాయి రివ్యూ నిర్వహించడం విడ్డూరంగా ఉందని బండి సంజయ్ అన్నారు. వచ్చే శుక్రవారం నాడు హైదరాబాద్లో ఘర్షణలు సృష్టిం
Read Moreప్రియాంక గాంధీని కలిసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి
న్యూఢిల్లీ: పీసీసీ స్టార్ క్యాంపెయినర్, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొద్దిసేపటి క్రితం ప్రియాంక గాంధీతో భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో పార్టీలో జరు
Read Moreఅలంపూర్ ఎమ్మెల్యే కమీషన్లు తీసుకుంటుండు
జోగులాంబ గద్వాల్: కేసీఆర్ ఊసరవెల్లికి గురువులాంటోడని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల ఎద్దేవా చేశారు. అలంపూర్ నియోజకవర్గంలోని ఇటిక్యాల మండలం ఎర్ర
Read More2015లో బీజేపీని నేనే గెలిపించా.. 2024లో నా సత్తా చూపిస్తా
బీహార్ అసెంబ్లీలో నిర్వహించిన బలపరీక్షలో సీఎం నితీష్ కుమార్ ప్రభుత్వం నెగ్గింది. 243మంది సభ్యులు గల బీహార్ అసెంబ్లీలో నితీష్ కు మద్ధతుగా 160 ఓట్లొచ్చా
Read Moreకాంగ్రెస్ పార్టీకి గుడ్బై చెప్పిన మరో కీలక నేత
న్యూఢిల్లీ: ఒక్కొక్కరుగా ముఖ్య నేతలు వెళ్లిపోతుండటంతో కాంగ్రెస్ పార్టీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. తాజాగా జాతీయ అధికార ప్రతినిధి జైవీర్ షెర్గిల్ కాంగ్రె
Read Moreనల్గొండ హిండిస్ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ ప్రమాదం
నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు సమీపంలోని హిండిస్ రసాయన పరిశ్రమలో భారీ ప్రమాదం జరిగింది. కంపెనీలో రియాక్టర్ పేలి ఒకరు మృతి చెందగా.. పలువు
Read Moreప్రభుత్వ పాఠశాలల స్థలాలు అమ్మేందుకు కుట్ర
విద్యకు పెద్దపీట వేస్తున్నామని గొప్పలు చెప్పుకునే రాష్ట్ర ప్రభుత్వం ఆచరణలో మాత్రం అమలు చేయడం లేదని ఆరోపించారు ఎంపీ ఆర్. కృష్ణయ్య. రాష్ట్రంలో ఓ ఎమ్మెల్
Read Moreతెలుగు రచయితలకు కేంద్ర సాహిత్య పురస్కారాలు
న్యూఢిల్లీ: కేంద్ర సాహిత్య అకాడమీ 2022 సంవత్సరానికి గాను యువ, బాల పురస్కారాలను ప్రకటించింది. దేశ వ్యాప్తంగా మొత్తం 22 మంది రచయితలను
Read More













