
లేటెస్ట్
నేరం చేసిన వారు ఎవరైనా సరే వదలొద్దు
నేరం చేసిన వారేవారు ఎంతటి వారైనా సరే వదిలి పెట్టకుండా చట్టం ముందు నిలబెట్టాలన్నారు. ఏపీ సీఎం జగన్.. ఇవాళ పోలీసు అమరవీరుల స్మారక దినోత్సవం సందర్భంగా మా
Read Moreప్లేట్ బిర్యానీ రూ. 10 ఆఫర్.. అడ్డుకొని ఫ్రీగా పంచిపెట్టిన పోలీసులు
బిర్యానీ షాపు ఓపేనింగ్ రోజు పెట్టిన ఆఫర్.. ఆ షాపు యజమానిని కటకటాల పాలు చేసింది. తమిళనాడులోని అరుపుకోట్టాయికి చెందిన 29 ఏళ్ల జహీర్ హుస్సేన్ స్థానికంగా
Read Moreదేశంలో 76 లక్షలు దాటిన కరోనా కేసులు
దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 54044 కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా పాజిటివ్ కేసులు 76,51,108 కు చేరాయి. మరో 717 మంది చనిపోయారు. దీంతో కోవిడ్ మరణాల
Read Moreమహబూబాబాద్ బాలుడు దీక్షిత్ కిడ్నాప్ పై వీడని మిస్టరీ
మూడు రోజులుగా కిడ్నాపర్ల చెరలోనే కుసుమ దీక్షిత్ రెడ్డి (9) మహబూబాబాద్: బాలుడు దీక్షిత్ కిడ్నాప్ పై మిస్టరీ వీడడం లేదు. గత మూడు రోజులుగా బాలుడు కిడ్నాప
Read Moreడ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్తూ.. హోంగార్డు మృతి
హైదరాబాద్: డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో హోమ్ గార్డ్ మృతి చెందాడు. సాగర్ హైవేపై ఆగపల్లి సమీపంలో జరిగిందీ ఘటన. మృతుడు యాచారం మండలం
Read Moreతెలంగాణలో కొత్తగా 1,579 కరోనా కేసులు
తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,579 కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది.
Read Moreఅడవి పందులు వెంటపడ్డయని నీటిలో దూకిన అన్నదమ్ములు.. ఈతరాక మృతి
అడవి పందులు వెంటపడ్డయని నీటిలో దూకిన్రు అన్నదమ్ముల దుర్మరణం కామారెడ్డి జిల్లా నారాయణగూడెం తండాలో విషాదం లింగంపేట, వెలుగు: అడవి పందులను తప్పించుకోవడాని
Read More