దేశంలో 76 లక్షలు దాటిన కరోనా కేసులు

దేశంలో 76 లక్షలు దాటిన కరోనా కేసులు

దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 54044 కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా పాజిటివ్ కేసులు 76,51,108 కు చేరాయి. మరో 717 మంది చనిపోయారు. దీంతో కోవిడ్ మరణాల సంఖ్య 1,15,914 కు చేరింది. నిన్న మరో 61,775 మంది కోలుకున్నారు. వీటితో కలిపి దేశంలో మొత్తం 67,95,103 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇంకా7,40,090 మంది ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. నిన్న ఒక్కరోజే దేశ వ్యాప్తంగా 10,83,608 మందికి టెస్టులు చేయడంతో దేశంలో అక్టోబర్ 20 వరకు కరోనా టెస్టుల సంఖ్య 9 కోట్ల 72 లక్షల 379 కు చేరాయి.

గుడ్ న్యూస్.. టెన్త్ తర్వాతే సీఏ చేసే చాన్స్