
లేటెస్ట్
ఏప్రిల్ 8న JEE మెయిన్స్
IIT,NIT కేంద్రీయ విద్యాసంస్థలలో సీట్ల భర్తీ కోసం ఏర్పాట్లు చేశారు అధికారులు. ఏప్రిల్ 8న రాత పరీక్ష నిర్వహించాడంతో పాటు.. 15,16 తేదీల్లో ఆన్లైన్ పరీక్
Read Moreజిల్లాల్లో ఈ-చలాన్ విధానం, క్యాష్లెస్ చలాన్లు
ట్రాఫిక్ రూల్స్ ను కఠినం చేయడంతో పాటు..టెక్నాలజీతో శాంతి భద్రతల పర్యవేక్షణ సులభతరం చేసింది పోలీస్ శాఖ. ఇప్పుడు ట్రాఫిక్ మేనేజ్మెంట్పై దృష్టి సారించ
Read Moreత్వరలో గ్రీన్ ఫెస్టివల్: ప్లాస్టిక్ పై నిషేధం
హైదరాబాద్ నగరాన్ని పర్యావరణ రహితంగా మార్చేందుకు GHMC ముమ్మర చర్యలు చేపట్టింది. ఇప్పటికే 50 మైక్రాన్లకన్నా తక్కువ మందం గల ప్లాస్టిక్ వస్తువులు వినియోగి
Read Moreరష్యాలో ఘోర అగ్నిప్రమాదం: 64 మంది సజీవదహనం
రష్యాలోని ఓ షాపింగ్ మాల్ లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది.ఆదివారం మధ్యాహ్నం కెమెరోవోలోని వింటర్ జెర్రీ షాపింగ్ సెంటర్లోని పైఅంతస్తులో అకస్మాత్తుగా మంటలు చ
Read MoreNTRO లో 62 సైంటిస్ట్ ఉద్యోగాలు
నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (NTRO) 62 సైంటిస్టు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు మార్చి 24, 2018 నుంచి ఏప్రిల్ 14, 201
Read Moreర్యాలీలతో శ్రీరాముడికి చెడు పేరు తెస్తున్నారు: మమత
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా నిర్వహించే ర్యాలీలతో శ్రీరాముడి పేరు తెస్తున్నారన్నారు.
Read Moreముంబై నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్: నలుగురు ముఠా సభ్యుల అరెస్ట్
హైదరాబాద్ డ్రగ్స్ దందాకు అడ్డాగా మారుతోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్టతో పాటు నగర శివారు ప్రాంతాలపై డ్రగ్స్ మాఫియా ఫోకస్ చేసింది. హైఫై పీపు
Read Moreకాలేజీలకు ఈ నెల 28 నుంచి మే 31 వరకు సెలవులు
తెలంగాణలోని జూనియర్ కాలేజీలకు ఈ నెల 28 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాలేజీలు తిరిగి జూన్ 1న ప
Read Moreరాహుల్ రచ్చ : నమో యాప్ ద్వారా డేటా లీక్
ప్రధాని నరేంద్ర మోడీ నమో యాప్ నుంచి.. యూజర్ల ఆడియో, వీడియో, ఫ్రెండ్స్ వివరాలు, ఫ్యామిలీ, GPS ద్వారా వాళ్లు ఉండే లొకేషన్ ను ట్రాక్ చేయబడుతుందని రాహుల్
Read Moreలాంఛ్ అయిన అఖిల్ మూడో సినిమా..క్లాప్ కొట్టిన నాగ్
అక్కినేని అఖిల్ మూడో సినిమా అధికారికంగా లాంఛ్ అయ్యింది. తొలిప్రేమ డైరెక్టర్ వెంకీ అట్లూరి డైరెక్షన్లో ఈ మూవీ రూపొందనుంది. సీనియర్ హీరో, అఖిల్ తం
Read Moreకమనీయం: కన్నుల పండువగా రాములోరి కల్యాణం
రాష్ట్ర వ్యాప్తంగా సీతారాముల కల్యాణం కమనీయంగా జరిగింది. భద్రాద్రిలో రాములోరి కల్యాణోత్సవం కన్నుల పండువగా జరిగింది. వేద మంత్రాల సాక్షిగా రామయ
Read Moreమతసామరస్యం : రాములోరి కల్యాణంలో ముస్లింల సేవలు
భద్రాద్రిలో రాములోరి కల్యాణం చూడముచ్చటగా జరిగింది. జగమంతా చూస్తుండగా జానకమ్మను.. రామచంద్రుడు మనువాడారు. సంప్రదాయం ప్రకారం అభిజిత్ లగ్నములో రాముడు.. సీ
Read Moreఐటీ హబ్ గా హైదరాబాద్ : కేటీఆర్
దేశానికి మించిన గ్రోత్ రేట్ తో రాష్ట్రం అభివృద్ధి చెందుతోందన్నారు మంత్రి కేటీఆర్. ఐటీ ఇండస్ట్రీకి హైదరాబాద్ హబ్ గా మారిందన్నారు. ప్రముఖ టెక్ కంపెనీలన్
Read More