
లేటెస్ట్
సునామీ వార్నింగ్ : ఇండోనేషియాలో భూకంపం
ఇండోనేషియాలో ఈ ఉదయం భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్పై తీవ్రత 6.4గా నమోదైంది. సునామీ హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి. బాండా సముద్ర ప్రాంతంలో భూ ఉపరితలం
Read Moreఉమెన్స్ టీ20 ట్రైసిరీస్ : ఇండియా ఫీల్డింగ్
ఉమెన్స్ టీ20 ట్రై సిరీస్ లో భాగంగా సోమవారం ( మార్చి-26)న ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్ ఇండియా టాస్ గెలిచి, ఫీల్డింగ్ ఎంచుకుంది. ఆదివారం ఇంగ్లాండ్ తో
Read Moreరష్యాలో భారీ అగ్ని ప్రమాదం..37 మంది మృతి
రష్యాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కెమెరోవో ప్రారిశ్రామిక నగర్ లోని షాపింగ్ మాల్ లో జరిగిన ప్రమాదంలో 37 మంది మృతి చెందారు. 50 మందికి పైగా గాయాలయ్యా
Read Moreమీరట్ లో అగ్నిప్రమాదం.. 100 గుడిసెలు దగ్ధం
ఉత్తరప్రదేశ్ మీరట్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అసియాన కాలనీలో సోమవారం (మార్చి-26) ఉదయం మంటలు అంటుకొని వందకు పైగా గుడిసెలు తగలబడ్డాయి. సమాచారం అందు
Read Moreచేనేతకు అండగా : నేతన్నలకు రెండు కార్పొరేషన్లు
నేతన్నలకు అండగా నిలుస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. నేత కార్మికుల కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిన ప్రభుత్వం.. వాటి అమలు తీరును పర్యవేక్షించడానికి కొత్తగ
Read Moreబాల్ ట్యాంపరింగ్ : స్మిత్, వార్నర్ పై ఆస్ట్రేలియా వేటు
సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్ట్ లో బాల్ ట్యాంపరింగ్ కు పాల్పడిన కెప్టెన్ స్టీవ్ స్మిత్ కు డబుల్ షాక్ తగిలింది. క్రికెట్ ఆస్ట్రేలియాతో పాటు…ICC చర్
Read Moreఆదర్శ దంపతులుగా సీతారాములు
వేల ఏళ్లు గడిచినా… తరాలు మారినా.. రాముడు, రామాయణానికి ఉన్న ప్రాధాన్యం ఏమాత్రం తగ్గలేదు. అందులోని పాత్రలు..నిత్యం మన జీవితాల్లో కినిపిస్తునే ఉన్నాయి. మ
Read Moreరాములోరి కల్యాణానికి భద్రాద్రి ముస్తాబు
రాములోరి కల్యాణానికి భద్రాచలంలోని మిథులా స్టేడియం ముస్తాబు అయ్యింది. సోమవారం (మార్చి-26) మధ్యాహ్నం 12 గంటలకు సీతారాముల కల్యాణం.. జరగనుంది. రాష్ట్ర ప
Read Moreమరో ఆప్షన్ : ముఖం చూపిస్తే చాలు..ఆధార్ ధ్రువీకరణ
ఆధార్ ధ్రువీకరణ కోసం ఇప్పటివరకు వేలిముద్ర, కంటిపాపని మాత్రమే గుర్తులుగా తీసుకున్న UIDAI..ఇప్పుడు మరో ఆప్షన్ ను తీసుకురానుంది. దీంతో వృద్ధాప్యంతో వేలిమ
Read Moreకన్నులపండువగా శ్రీరామ శోభాయాత్ర
శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్ లో శ్రీరామ శోభాయాత్ర కన్నులపండువగా జరిగింది. సీతారాంబాగ్, రాణి అవంతిబాయ్ ఆలయం నుంచి శోభాయాత్ర ప్రారంభమైంది. ఉత్తరప్రదే
Read Moreనీరవ్ గురించి.. ప్రధానిని అడగండి: రాహుల్
ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈ సారి వస్తే.. నీరవ్ గురించి అడగాలని కర్ణాటక ప్రజలకు సూచించారు కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ. దేశానికి కాపలాదారుగా ఉంటానని చెప్
Read Moreస్టాప్ సెలక్షన్ కమిషన్: 1,234 పోస్టులకు నోటిఫికేషన్
దేశ వ్యాప్తంగా స్టాప్ సెలక్షన్ కమిషన్(SSC) వివిధ కేటగిరీల్లో 1,234 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్శిటీ నుంచి డిగ్రీ
Read Moreఆ నటికి సల్మాన్ ఆర్ధిక సాయం
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ సరసన నటించిన పూజ దడ్వాల్ ప్రస్తుతం క్షయ వ్యాధితో బాధపడుతోంది. క్షయతో పూజా గత 15 రోజులుగా ఆస్పత్రిలోనే ఉంటూ చికి
Read More