
లేటెస్ట్
శ్రీరామనవమి: తెప్పోత్సవానికి సిద్ధమైన లంకారం చెరువు
శ్రీరామనవమి సందర్భంగా ఖమ్మం లకారం చెరువులో.. తెప్పోత్సవం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మిషన్ కాకతీయ కింద లకారం చెరువు అభివృద్ధి పనులు చేపట్
Read Moreశ్రీరామనవమి శోభాయాత్రకు ముస్తాబైన భాగ్యనగరం
హైదరాబాద్ నగరంలో ఆదివారం(మార్చి-25) జరిగే శ్రీరామనవమి శోభాయాత్రకు అంతా సిద్ధమైంది. శోభాయాత్రలో భాగంగా భారీ ర్యాలీ తీసేందుకు రామభక్తులు రెడీ అయ్యారు. న
Read Moreనోట్ల రద్దు ఓ పిచ్చి చర్య: రాహుల్ గాంధీ
ప్రధాని మోడీపై మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ. నోట్ల రద్దు పిచ్చి చర్య అని కామెంట్ చేశారు. అబద్దాల పుస్తకాన్ని మోడీ వె
Read Moreపదో తరగతి పరీక్షపేపర్ లీక్ కాలేదు
పదో తరగతి పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ పై క్లారిటీ ఇచ్చింది విద్యాశాఖ. ఎగ్జామ్ మొదలైనప్పటి నుంచి పేపర్ లీకేజీ, మాల్ ప్రాక్టీస్ పై వస్తున్న వార్తలపై స్పం
Read MoreIPL ఆరంభవేడుకల్లో అలరించనున్న సినీ స్టార్స్
IPL 2018 ప్రారంభ వేడుకలకు ముంబైలోని వాంఖడే స్టేడియం అంగరంగ వైభవంగా ముస్తాబవుతోంది. వచ్చే నెల 7న జరుగబోతున్న 11వ సీజన్ ఆరంభ వేడుకల్లో యంగ్ బాలీవుడ్
Read Moreఅసెంబ్లీ రేపటికి వాయిదా… కీలక బిల్లులు ఆమోదం
శనివారం(మార్చి-24) ప్రవేశ పెట్టిన పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది అసెంబ్లీ. మొత్తం ఐదు బిల్లులకు ఓకే చెప్పింది. పదో తరగతి వరకు తెలుగు తప్పని సరి బ
Read Moreపేలిన బాంబు..నలుగురు జవాన్లకు గాయాలు
ఐఈడీ బాంబు పేలి నలుగురు జవాన్లు గాయపడ్డారు. ఈ ఘటన ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా కేర్లపాల్ ప్రాంతంలో జరిగింది. డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్కు చెందిన
Read Moreప్రియా ఫొటోతో ట్రాఫిక్ కు చెక్
రోడ్డు ప్రమాదాల బారిన పడి నిత్యం ఎంతో మంది చనిపోతున్నారు. ఈ క్రమంలో గుజారాత్ రాష్ట్రం వడోదరకు చెందిన ట్రాఫిక్ పోలీసులు వినూత్నంగా చర్యలు చేపట్టారు. ర
Read Moreమున్సిపాలిటీలుగా 21 నగర పంచాయతీలు
తెలంగాణ రాష్ట్రంలో 21నగర పంచాయతీలను మున్సిపాలిటీలుగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మున్సిపాలిటీలుగా మారిన నగర పంచాయతీలు.. బడంగ్ పేట్, పె
Read Moreపెరిగిన బంగారం ధర
దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు పెరుగుతున్నాయి. అంతర్జాతీయ పరిణామాలతో పాటు నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్ళు ఎక్కువ కావడంతో గోల్డ్ రేటు ఏడాది గరిష్
Read Moreఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో రాష్ట్రం నెం.1 : కేటీఆర్
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో రాష్ట్రం నెం.1 స్థానంలో ఉన్నామన్నారు మంత్రి కేటీఆర్. అసెంబ్లీలో జరుగుతున్న ఆర్థిక పద్దులపై చర్చలో కేటీఆర్ మాట్లాడారు.
Read Moreకాబోయే భర్త ను పరిచయం చేసిన నయనతార
నటి నయనతార, దర్శకుడు విఘ్నేశ్ శివన్ చాలా రోజులుగా సన్నిహితంగా ఉంటున్నారు. ‘నానుమ్ రౌడీ ధాన్’సినిమా సందర్భంగా ఏర్పడిన వీరి పరిచయం ప్రేమగా మారింది.
Read Moreఏప్రిల్ 3న ఢిల్లీకి సీఎం
వచ్చే నెల 3వ తేదీన సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది. రాజ్యసభ సభ్యుల ప్రమాణస్వీకారోత్సవంలో ఆయన పాల్గొంటారు. ఈ సందర్భంగా ఆయన పలువురు జాతీయ నాయకు
Read More