
లేటెస్ట్
రాజశేఖర్ కూతురి మొదటి సినిమా ప్రారంభం
నటుడు రాజశేఖర్ కుమార్తె శివానీ మొదటి సారిగా సిల్వర్ స్క్రీన్ కు పరిచయం కాబోతోంది. బాలీవుడ్ సూపర్ హిట్ ‘2 స్టేట్స్’ తెలుగు రీమేక్లో ఆమె నటిస్తున
Read More37 లక్షల ఎకరాలకు సాగునీరు : హరీశ్ రావు
కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ వరప్రదాయని అన్నారు మంత్రి హరీశ్ రావు. కాళేశ్వరం ప్రాజెక్టు పనుల పురోగతిపై మండలిలో జరుగుతున్న లఘు చర్చలో హరీశ్ మాట్లాడారు.
Read Moreనీరవ్ లగ్జరీనా మజాకా : రూ.10 కోట్ల రింగ్.. కోటిన్నర వాచ్
నీరవ్ మోడీ.. వజ్రాల వ్యాపారం పేరుతో రూ.17వేల కోట్లు బ్యాంక్ లకు ముంచేసి విదేశాలకు పారిపోయాడు. ఆ తర్వాత ఈ కేసును విచారిస్తున్న సీబీఐ, ఈడీలు నీరవ్ మోడీ
Read Moreఎంత టేస్ట్ ఉంటుందో : ప్రపంచంలో ఖరీదైన చాక్లెట్ ఇదే
పోర్చుగల్ లోని చాక్లెట్ లవర్స్ కి అధ్భుతమైన సర్ ఫ్రైజ్ ఎదురైంది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన “బాన్ బాన్” చాక్లెట్ ను ఒబిడాస్ లో జరిగిన ఇంటర్నేషనల్ చాక్
Read Moreడేటా భయం : ఫేస్ బుక్ నుంచి టాప్ కంపెనీలు డిలీట్
యూజర్ల డేటాను పలు కంపెనీలకు ఫేస్ బుక్ అమ్మకుంటుందంటూ వారం రోజుల నుంచి వార్తల్లో నిలుస్తుంది ఫేస్ బుక్ కంపెనీ. అయితే పొరపాటు జరిగిందని ఫేస్ బుక్ వ్యవస్
Read Moreతొక్కుదాం రండి : వరంగల్ లో సైకిల్ షేరింగ్ స్కీమ్
పర్యావరణ హితం కోసం వరంగల్ సిటీ ముందుకొచ్చింది. సైకిల్ షేరింగ్ స్కీమ్ తీసుకొచ్చింది. పైలట్ ప్రాజెక్ట్ అమలు చేయబోతున్న ఈ స్కీమ్ లో యువతను పెద్ద సంఖ్యలో
Read Moreనిజంగా ఆశ్చర్యం : బాంబ్ కోసం వెతికితే.. బంగారం దొరికింది
బాంబ్.. బాంబ్.. బాంబ్.. ఈ వార్తతో ఢిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వణికిపోయింది. ఎవరో వ్యక్తి ఎయిర్ పోర్ట్ లో బాంబ్ ఉందనే సమాచారం ఇవ్వటంతో.
Read Moreకామన్ వెల్త్ గేమ్స్ : భారత జట్టుకు పీవీ సింధు నాయకత్వం
ఏప్రిల్ 4 నుంచి ఆస్ట్రేలియాలో గోల్డ్ కోస్ట్ 2018 కామన్వెల్త్ గేమ్స్ ప్రారంభంకానున్నాయి. కరార స్టేడియంలో ఆరంభ వేడుకల్లో త్రివర్ణ పతాకాన్ని చేత పట్
Read Moreవిద్యుత్ చార్జీలు పెంచం : జగదీశ్రెడ్డి
విద్యుత్ ఛార్జీలు పెంచే ప్రసక్తే లేదన్నారు విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి. శాసనసభలో విద్యుత్ సమస్యలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ కరెంట్
Read Moreనగరంలో రోడ్ల అభివృద్ధికి కట్టుదిట్టమైన చర్యలు
నగరంలో రోడ్ల అభివృద్ధికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్. శాసనసభలో నగర రోడ్ల విస్తరణ, అభివృద్ధిపై సభ్యులు అడ
Read Moreదాణా కుంభకోణం : నాలుగో కేసులో లాలూకి ఏడేళ్ల జైలు
బీహార్ రాష్ట్రం దాణా కుంభకోణం నాలుగో కేసులో మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కి ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది రాంచీ కోర్టు. 1995, 1996 సంవత్స
Read Moreసెల్ఫీ కోసం రాహుల్ దిగొచ్చాడు
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కర్ణాటకలో జన ఆశీర్వాద పేరుతో కర్ణాటకలో పర్యటిస్తున్నారు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. ప్రస్తుతం మైసూరులో ఉన్న ఆయన
Read Moreడెక్కన్ క్రానికల్ పై FIR నమోదు
యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ(యూఐఐసీ)ని రూ.30.54 కోట్ల వరకు మోసం చేసిన ఆరోపణలపై డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్, ఆ కంపెనీ ఛైర్మన్ టి. వెంకట్ర
Read More