లేటెస్ట్
V6 DIGITAL 13.05.2024 AFTERNOON EDITION
జహీరాబాద్ టాప్.. చివరన హైదరాబాద్.. పోలింగ్ లెక్క ఇది దేశ ప్రజలకు సోనియా వీడియో సందేశం.. ఏమన్నారంటే? ఈ ఎన్నికలు తమ పాలనకు రెఫరెండం అంటున్న సీఎం
Read Moreఉప్పల్లో విషాదం .. ఓటేయడానికి వచ్చి గుండెపోటుతో మృతి
ఉప్పల్లో విషాదం చోటుచేసుకుంది. ఓటు వేయడానికి వచ్చిన ఓ మహిళ గుండెపోటుతో మృతి చెందింది. భరత్ నగర్ కి చెందిన విజయలక్ష్మి అనే మహిళ లోక్
Read Moreగన్నవరం మండలంలో ఉద్రిక్తత.. వల్లభనేని, యార్లగడ్డ వర్గీయుల మధ్య తోపులాట
కృష్ణాజిల్లాలో ఉద్రికత పరిస్థితులు చోటుచేసుకున్నాయి. గన్నవరం నియోజకవర్గంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ముస్తాబాద్ ప్లై ఓవర్ వద్ద వల్లభనే
Read Moreదేశవ్యాప్తంగా మధ్యాహ్నం ఒంటి గంట వరకు.. 40.32 % పోలింగ్
దేశవ్యాప్తంగా నాలుగో విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగతుంది. పోలింగ్ స్టేషన్లకు ఓటర్లు భారీగా బారులు తీరారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 40.32 శా
Read Moreహైదరాబాద్ లో మందకొడిగా పోలింగ్
తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా .. మందకొడిగా కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 7 గంటల నుంచి 9.30 గంటల వరకు 9.51కా శాతం పోలింగ
Read Moreఅశ్వారావుపేట పోలింగ్ బూత్ లో విషాదం.. గుండెపోటుతో ఉద్యోగి మృతి
లోక్ సభ ఎన్నికల విధులకు హాజరైన ఓ ఉద్యోగి పోలింగ్ బూత్ లో సడెన్ గా కుప్పకూలాడు. తోటి ఉద్యోగులు, ఓటర్లు స్పందించి ఆసుపత్రికి తరలించేలోగానే తుదిశ్వ
Read Moreబీజేపీ అభ్యర్థి మాధవీలతపై కేసు నమోదు
హైదరాబాద్ : హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి మాదవిలతపై మలక్ పేట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలింగ్ బూత్ లోకి బుర్ఖా వేసుకొని వచ్
Read Moreకేజ్రీవాల్ ఇంట్లో ఆప్ లీడర్పై దాడి జరిగిందని ఆరోపణ
ఢిల్లి సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో ఆ పార్టీ నాయకురాలిపై దాడి జరిగిందని వార్తలు వస్తున్నాయి. రాజ్యసభ ఎంపీ, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు స్వాతి మలివా
Read Moreమొరాయిస్తున్న ఈవీఎంలు.. పడిగాపులు కాస్తున్న ఓటర్లు
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. చందుర్తి మండలంలోని కట్ట లింగంపేట గ్రామంలో పోలింగ్ బూత్ 101లో ఈవీఎంలు మొరాయించాయి. రెండు గంటల నుండి ఈవీఏం
Read Moreదర్శి మండలంలో సమస్యాత్మకంగా 155 నెంబరు పోలింగ్ కేంద్రం
ప్రకాశం జిల్లాలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. పోలింగ్ జరుగుతున్న దర్శి మండలంలో టీడీపీ .. వైసీపీ కార్యకర్తలు కయ్యానికి కాలు దువ్వుతు
Read Moreతెలంగాణలో ఒంటిగంట వరకు 40 శాతం పోలింగ్
తెలంగాణలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పోలింగ్ స్టేషన్లకు ఓటర్లు భారీగా బారులు తీరారు. తెలంగాణలో ఒంటి గంట వరకు 40.38 శాతం
Read Moreజనగామలో ఉద్రిక్తత... కాంగ్రెస్ .. బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం
ఎన్నికల వేళ జనగామ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ధర్మకంచ బాలికల పాఠశాలలో (పీఎస్ నెం: 263)ని పోలింగ్ బూత్నకు యువజన కాంగ్రెస్
Read Moreతాడిపత్రిలో రాళ్ల దాడులు.. అడ్డుకున్న పోలీసులపైనా ఎటాక్.. అదనపు బలగాల మోహరింపు
రాయలసీమలోని అత్యంత సమస్యాత్మకమైన నియోజకవర్గం అయిన తాడిపత్రి ఉద్రిక్తంగా మారింది. పోలింగ్ ప్రారంభం అయిన తర్వాత రిగ్గింగ్ జరుగుతుందని.. దొంగ ఓట్లు వేస్త
Read More












