లేటెస్ట్

ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ వరదలు..50 మంది మృతి

ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ వర్షం కురుస్తోంది. ఉత్తర ప్రావిన్స్ బగ్లాన్‌లో భారీ వర్షాల కారణంగా 50 మంది మృతి చెందారు. 100 మందికి పైగా గాయపడ్డారని సమ

Read More

రైల్వే కోడూరులో గంగమ్మ తల్లి జాతర.. ఎప్పుడంటే..

అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో మూడు రోజుల పాటు గంగమ్మ తల్లి జాతర జరుగనుంది.   ఈ నెల 16 వ తేది రైల్వేకోడూరులో గంగమ్మ తల్లి జాతర గురువారంనాడు అంగర

Read More

ములుగులో ఆటో బోల్తా.. ఆరుగురు ఫారెస్ట్ సిబ్బందికి గాయాలు

ములుగు శివారు మేడివాగు దగ్గర ఆటో బోల్తా పడింది.  దీంతో ఆటోలో వెళ్తున్న ఆరుగురు ఫారెస్ట్ సిబ్బందికి గాయాలయ్యాయి.  ఎన్నికల విధులు ముగించుకొని

Read More

75 ఏళ్ల మోదీ ఎప్పుడు రిటైర్ అవుతారు.. మీ తర్వాత ప్రధాని ఎవరు : సీఎం కేజ్రీవాల్

జైలు నుంచి విడుదలైన తర్వాత అరవింద్ కేజ్రీవాల్ ఫస్ట్ ప్రెస్ మీట్లో బీజేపీపై విరుచుకుపడ్డారు. బీజేపీ నాయకత్వంపై సవాల్ విసిరారు. అధికార పార్టీ నాయకత్వ శ

Read More

ఫినిషింగ్ టచ్.. పిఠాపురం చేరుకున్న జగన్

ఏపీలో ఎన్నికల సమరం క్లైమాక్స్ కి చేరుకుంది. కాసేపట్లో ఎన్నికల ప్రచార పర్వానికి తెరపడనున్న క్రమంలో నేతలంతా ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు ముమ్మరం

Read More

Samantha: ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సమంత సంస్థలో ఉద్యోగాలు

సౌత్ స్టార్ బ్యూటీ సమంత(Samantha) తన ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పింది. తన సంస్థలో ఉద్యోగాలు ఉన్నాయని, ఎవరైనా అందులో పనిచేయాలనుకుంటే ఇలా చేయండి అ

Read More

జనంపై ట్యాక్స్ పెంచడం..కార్పొరేట్లపై తగ్గించడం..ఇదీ మోదీ ఘనత: ప్రియాంక గాంధీ

గడిచిన పదేళ్లలో మోదీ సర్కార్ బడా వ్యాపారులకోసం మాత్రమే పనిచేసిందన్నారు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ.పేదలు, బడుగు , బలహీన వర్గాలకోసం మోదీ ప్రభుత్వం ఏనా

Read More

వారి యవ్వనానికి.... రావి ఆకులే కీలకం

మన పూర్వీకులు ఔషధంగా ఉపయోగించే వాటిని విస్మరించి పాశ్చాత్య వైద్యాన్ని ఆశ్రయించిన ఫలితంగా ఇప్పుడు మనం చాలా చిన్న వయస్సులోనే అనేక వ్యాధులకు గురవుతున్నామ

Read More

రైతు రుణమాఫీ చేసి రుణం తీర్చుకుంటా : సీఎం రేవంత్ రెడ్డి

రైతు రుణమాఫీ చేసి రుణం తీర్చుకుంటానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.  ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును బీఆర్ఎస్ పార్టీ పడావు పెట్టిందని విమర్శించారు. ప

Read More

IPL 2024: ఢిల్లీ క్యాపిటల్స్‌కు బిగ్ షాక్.. రిషబ్ పంత్‍పై నిషేధం

ఐపీఎల్ ప్లే ఆఫ్స్ రేస్ రసవత్తరంగా జరుగుతున్న సమయంలో ఢిల్లీ క్యాపిటల్స్ కు ఊహించని షాక్ తగిలింది. ఈ సీజన్‌లో మూడోసారి (రాజస్థాన్ రాయల్స్) స్లో ఓవర

Read More

మోదీ ఈసీ రూల్స్ బ్రేక్ చేసిండు.. కరీంనగర్లో ఫిర్యాదు

వేములవాడ పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ  కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. &

Read More

జగన్ కు షాక్: అమ్మ మద్దతు కూతురికే..  

ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైన క్రమంలో ఎన్నికల హడావిడి పీక్స్ కి చేరింది. ఇవాళ సాయంత్రంతో ప్రచార పర్వానికి తెరపడనుండటంతో నేతలం

Read More

IPL: వంద దాటిన సెంచరీలు.. ఐపీఎల్‌లో శతకాలు బాదిన ఆటగాళ్లు వీరే

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌(ఐపీఎల్) అనగానే అందరికీ గుర్తొచ్చేది.. లలిత్ మోడీ. ఈ మెగా లీగ్‌ సృష్టికర్త అతనే. తొలి మూడేళ్ల పాటు చైర్మన్‌గా వ్

Read More