బాణాసంచా దుకాణం కోసం లంచం .. ఏసీబీ వలలో ఫైర్ ఆఫీసర్

బాణాసంచా దుకాణం కోసం లంచం .. ఏసీబీ వలలో  ఫైర్ ఆఫీసర్

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు ఓ ఫైర్ ఆఫీసర్..  దీపావళీ పండుగ నేపథ్యంలో బాణాసంచా దుకాణ ఏర్పాటు అనుమతి కోసం ఓ వ్యక్తి కూకట్ పల్లిలోని  స్టేషన్ ఫైర్ ఆఫీసర్ ఫరీద్ ను ఆశ్రయించాడు. అయితే ఇందుకు గానూ రూ.  రూ. 3 వేల500 లంచం డిమాండ్ చేశాడు ఫరీద్ . 

ఈ క్రమంలో అతను  ఏసీబీని ఆశ్రయించడంతో అధికారులు పక్క ప్లాన్ తో లంచం తీసుకుంటుండగా ఫరీద్ ను  పట్టుకున్నారు దీనిపై కేసు నమోదు చేసుకుని అధికారులు విచారణ చేపడతామన్నారు.