లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు ఓ ఫైర్ ఆఫీసర్.. దీపావళీ పండుగ నేపథ్యంలో బాణాసంచా దుకాణ ఏర్పాటు అనుమతి కోసం ఓ వ్యక్తి కూకట్ పల్లిలోని స్టేషన్ ఫైర్ ఆఫీసర్ ఫరీద్ ను ఆశ్రయించాడు. అయితే ఇందుకు గానూ రూ. రూ. 3 వేల500 లంచం డిమాండ్ చేశాడు ఫరీద్ .
ఈ క్రమంలో అతను ఏసీబీని ఆశ్రయించడంతో అధికారులు పక్క ప్లాన్ తో లంచం తీసుకుంటుండగా ఫరీద్ ను పట్టుకున్నారు దీనిపై కేసు నమోదు చేసుకుని అధికారులు విచారణ చేపడతామన్నారు.