ఆర్టీసీ బస్సులో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది

ఆర్టీసీ బస్సులో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది

గద్వాల, వెలుగు: ఆర్టీసి బస్సులోనే ఒక గర్భిణి డెలివరీ అయ్యింది. ఆరగిద్దకు చెందిన గర్భిణి గోపాలమ్మ ఆర్టీసీ బస్సులో గట్టు పీహెచ్​సీకి బయలుదేరింది. బస్సు పీహెచ్​సీకి అర కిలోమీటర్ దూరంలోకి రాగానే  పురిటి నొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో తోటి మహిళ ప్రయాణికులు ఆమెకు పురుడు పోశారు. ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రసవం తర్వాత  బస్సును  ఆస్పత్రికి  తీసుకెళ్లి తల్లి బిడ్డలను  జాయిన్ చేశారు. మహిళ, శిశువు ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు డాక్టర్లు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తెలంగాణలో ఒక్కరోజే 107 కరోనా కేసులు.. ఆరుగురు మృతి

బోరుబావిలో పడిన మూడేళ్ల బాలుడు మృతి

బతికుండగానే.. తల్లికి నిప్పంటించాడు