ప్రధాని భద్రత విషయంలో రాజకీయాలొద్దు

ప్రధాని భద్రత విషయంలో రాజకీయాలొద్దు

పంజాబ్లో గెలిచేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్. దేశ భద్రత విషయంలో రాజీ పడబోమన్నారు ఢిల్లీ సీఎం. పంజాబ్లో అధికారంలోకి వస్తే భద్రత విషయంలో కేంద్రంతో కలిసి పనిచేస్తామని చెప్పారు. ప్రధాని మోడీ భద్రత విషయంలో రాజకీయాలు చేయడం సరికాదన్నారు. పంజాబ్లో మొత్తం 117 అసెంబ్లీ స్థానాలకు ఈనెల 20న ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి.

మరిన్ని వార్తల కోసం

భీమ్లా నాయక్ నుంచి కొత్త కబురు

ఇక రాజకీయాలకు దూరం