ఏసీబీ(అవినీతి నిరోధక శాఖ) అధికారిణికి వరకట్న వేధింపులు తప్పలేదు. అదనపు కట్నం కోసం తన భర్త వేధిస్తున్నాడంటూ పోలీసులను ఆశ్రయించింది ఓ అధికారిణి. కృష్ణా జిల్లా పెనమలూరులో ఈ ఘటన జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం. పెనమలూరు మండలం తులసీనగర్ కు చెందిన ప్రభావతి ఏసీబీ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నారు.అదే గ్రామానికి చెందిన శంకర్శెట్టి కిరణ్తో ఆమెకు 2018 నవంబరులో ప్రేమ వివాహం జరిగింది. మూడు నెలల నుంచి భర్త అదనపు కట్నం కావాలంటూ వేధిస్తున్నాడంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు భర్త కిరణ్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఏసీబీ అధికారిణికి అదనపు కట్నం వేధింపులు
- ఆంధ్రప్రదేశ్
- May 6, 2019
లేటెస్ట్
- పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీ గెలుపు ఖాయం : ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్
- తెలంగాణ ఆర్థిక వ్యవస్థ గడ్డుకాలంలో ఉంది: కిషన్ రెడ్డి
- దేవుడా : కాశీకి వెళ్లే రైలులో పురుగుల అన్నం.. రైల్వే శాఖ ఏం చెప్పిందో తెలుసా..!
- GT vs PBKS: టాస్ గెలిచిన రాజస్థాన్.. పరువు కోసం పంజాబ్
- 2029 తర్వాత కూడా మా నాయకుడు మోదీనే : అమిత్ షా
- మోదీ పాలనలో.. పోలీసులు బీజేపీ గుండాల్లా ప్రవర్తిస్తున్నారు: ప్రియాంక గాంధీ
- Sandeep Lamichhane: అతను నిర్దోషి.. రేప్ కేసులో నేపాల్ క్రికెటర్కు అనుకూలంగా తీర్పు
- కొబ్బరి చక్కెర గురించి విన్నారా.. దీని గురించి తెలుస్తే అసలు వదిలిపెట్టరు..
- IPL 2024: స్వదేశానికి వెళ్ళిపోయిన కగిసో రబడా.. కారణమిదే!
- V6 DIGITAL 15.05.2024 EVENING EDITION
Most Read News
- PF Withdraw: ఇకపై రెండు నిమిషాల్లో పీఎఫ్ విత్ డ్రా
- తెలంగాణకు కేసీఆర్ ఒక నిన్న
- ఎల్లుండి నుంచి (మే 17) సినిమా థియేటర్లు మూసివేత
- శుభం కార్డ్ : తెలంగాణలో 800 సింగిల్ స్క్రీన్ ధియేటర్లు మూసివేత
- రేషన్ షాప్లో సన్న బియ్యంతో పాటు మరికొన్ని సరుకులు ఇస్తం: సీఎం రేవంత్ రెడ్డి
- రైతులకు ఒకేసారి రుణ విముక్తి కల్పిస్తా: సీఎం రేవంత్ రెడ్డి
- ఆర్టీసీలో డ్రైవర్ కమ్ కండక్టర్
- కరీంనగర్ లోక్ సభ ఫలితాలు షాక్ ఇవ్వబోతున్నయ్ : బండి సంజయ్
- Beauty Care: వీటితో ముఖంపై వచ్చే మొటిమలు, మచ్చలకు చెక్..!
- టూర్లకు పోతున్న లీడర్లు