ఆదిలాబాద్
మంచిర్యాల జిల్లాలో 4,636 ఎకరాల్లో మునిగిన పంటలు
మంచిర్యాల, వెలుగు: ప్రాణహిత బ్యాక్ వాటర్తో మంచిర్యాల జిల్లాలో 4,636 ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. కోటపల్లి మండలంలోని 18 గ్రామాల్లో 864 ఎకరాలు, భీమిని
Read Moreఫండ్స్ మంజూరు చేయాలని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి వినతి
కోల్ బెల్ట్ / కోటపల్లి: కోటపల్లి మండలం దేవులవాడ, అన్నారం, సిర్ష, జనగామలో మంగళవారం ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పర్యటించారు. ఈ సందర్భంగా &nb
Read Moreభారీ వర్షాలు.. సింగరేణి సంస్థకు రూ. 38 కోట్ల నష్టం
మంచిర్యాల జిల్లాలో ఐదు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో సింగరేణి ఉపరితల బొగ్గు గనులలో ఉత్పత్తి నిలిచిపోయింది. శ్రీరాంపూర్, ఇందారం,అ
Read Moreకేంద్ర బడ్జెట్ లో సీసీఐ ఊసేలేదు
కేంద్రం మరోసారి ప్రజలను మోసం చేసిందని విమర్శలు ఆదిలాబాద్, వెలుగు :కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరోసారి ఉమ్మడి జిల్లాకు అన్యాయం చేసిందని
Read Moreపొన్కల్ లో .. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ముందు రైతుల ఆందోళన
లక్ష్మణచాంద(మామడ), వెలుగు: మామడ మండలంలోని పొన్కల్ లో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎదుట సోమవారం రైతులు ఆందోళన చేశారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ చేయడంత
Read Moreసిర్పూర్ యు .. వైన్ షాప్లో రూ.5 లక్షల మద్యం చోరీ
మరో రెండు చోట్ల చోరీలు జైనూర్, వెలుగు: మూసివేసి ఉన్న వైన్షాప్తాళం పగులగొట్టిన దుండగులు రూ.5 లక్షల విలువైన మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లారు. ఈ ఘ
Read Moreసింగరేణి అభివృద్ధిలో యువ ఉద్యోగులు కీలకం : జీఎం ఎ.మనోహర్
కోల్బెల్ట్, వెలుగు: సింగరేణి సంస్థ అభివృద్ధిలో యువ ఉద్యోగులు కీలకంగా మారుతున్నారని మందమర్రి ఏరియా సింగరేణి జీఎం ఎ.మనోహర్అన్నారు. మెడికల్ ఇన్వాలిడేష
Read Moreఅందెవెల్లి పెద్దవాగు బ్రిడ్జిపై బైక్లు మాత్రమే..
కాగజ్ నగర్, వెలుగు: కోట్ల రూపాయలు పెట్టి అందెవెల్లి పెద్దవాగు మీద బ్రిడ్జి రిపేర్లు చేపట్టినా ఇప్పుడు ఆ బ్రిడ్జి మీద కేవలం బైక్ మాత్రమే అనుమతి ఇస్తున్
Read Moreఅర్జీలపై అలసత్వం వద్దు : కలెక్టర్ రాజర్షి షా
ఆదిలాబాద్/ఆసిఫాబాద్/నస్పూర్, వెలుగు: గ్రీవెన్స్ లో వచ్చే అర్జీలను పరిష్కరించడంలో అలసత్వం చేయొద్దని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా సూచించారు. సోమ
Read Moreగుక్కెడు నీళ్ల కోసం..పీకల్లోతు వరదలో సాహసం
దహెగాం, వెలుగు : ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలంలోని పీకలగుండం గ్రామస్తులు మంచినీటి కోసం పడరాని పాట్లు పడుతున్నారు. నెల రోజుల కి
Read Moreపెన్ గంగా నదిలో యువకుడి గల్లంతు
గాలింపు చర్యలు పరిశీలించిన ఎస్పీ జైనథ్, వెలుగు : ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని పెన్ గంగా నదిలో ఓ యువకుడు గల్లంతయ్యాడు. ఆదిలాబాద్ మండలం చాం
Read Moreఎల్లంపల్లి ప్రాజెక్టుకు జలకళ
మంచిర్యాల, వెలుగు : మొన్నటివరకు వెలవెలపోయిన ఎల్లంపల్లి ప్రాజెక్టు వర్షాలతో నాలుగు రోజుల్లోనే జలకళను సంతరించుకుంది. కడెం గేట్లు ఎత్తడంతో పాటు గోదావరికి
Read Moreఉప్పొంగిన ప్రాణహిత..నీట మునిగిన పంటలు
వేలాది ఎకరాల్లో నష్టం మహారాష్ట్ర వరద, కాళేశ్వరం బ్యాక్వాటరే కారణం మంచిర్యాల జిల్లాల
Read More












