రాష్ట్ర ప్రభుత్వం హన్మకొండ పట్టణంలోని బాలసముద్రం దగ్గర 540 డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం చేపట్టిందని, ఈ ఇండ్లు కట్టడం పూర్తయి 5 సంవత్సరాలైనా పేద ప్రజలకు ఇంకా ఎందుకు పంచట్లేదని మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి మండిపడ్డారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లున్న స్థలాల పక్కనే దాదాపుగా 300 కుటుంబాలు మురికికూపాల్లో నివసిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు మనసు రావడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో మొత్తం ఇలాంటి ఇండ్లు లక్ష వరకు ఉన్నాయని, వాటిని ప్రజలకు పంచకుండా MLAలు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. గత కొన్ని రోజులుగా లబ్ధిదారులకు డబుల్ ఇండ్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ నిరసనలు తెలియజేస్తున్నారు. దాంతో మురళి సహా అతని అనుచరులను పోలీసులు అరెస్ట్ చేసి 8 గంటలు కస్టడీలో ఉంచారు.
డబుల్ ఇండ్లను MLAలు అమ్ముకుంటున్నరు : ఆకునూరి మురళి
- వరంగల్
- February 1, 2023
లేటెస్ట్
- CSK vs LSG: సెంచరీతో దుమ్ములేపిన స్టోయినీస్.. గెలిచే మ్యాచ్ లో ఓడిన చెన్నై
- పొలంలో మహిళా రైతుపై దాడి చేసి.. సినీఫక్కీలో చైన్ స్నాచింగ్
- దర్యాప్తు చేయకుండా.. కేసును మూసివేసే ప్రయత్నం.. ఎస్ఐ సస్పెండ్
- కుత్బుల్లాపూర్ లో విషాదం.. నీటి సంపులో మహిళా మృతదేహం
- కడియం కుట్రలకు తెరలేపి పార్టీని చిల్చిండు : కేటీఆర్
- పవన్ కోసం మెగాస్టార్: పిఠాపురంలో పర్యటన..
- రైతులను నిండా ముంచిదే బీఆర్ఎస్ : గడ్డం వంశీకృష్ణ
- CSK vs LSG: సెంచరీతో చెలరేగిన గైక్వాడ్.. లక్నో ముందు భారీ టార్గెట్
- సీబీఐ అధికారులమంటూ రూ.48 లక్షలు కొట్టేశారు
- Regina Cassandra: బీచ్లో చెత్త ఏరిన బ్యూటీ రెజీనా..చీరందంలో క్లీన్ అండ్ గ్రీన్!
Most Read News
- కర్నాటక చేరిన ఖమ్మం పంచాది!
- టెన్షన్ కారణంగా అనారోగ్యమా.. క్లెయిమ్ తిరస్కరించిన HDFC ERGO హెల్త్ ఇన్సూరెన్స్
- పంట రుణాల వివరాలు ఇవ్వండి
- వర్షాలు ఇక పోయినట్లే.. వచ్చే వారం నుంచి ఇక దబిడి దిబిడే!
- ఏందిరా ఈ వ్యాపారం..శ్రీ రాముడి ఫొటో ప్లేట్లలో బిర్యానీ సేల్స్..
- హైదరాబాద్ చుట్టూ రియల్ జోరు.. నాలుగు నెలలుగా ప్లాట్లు, ఫ్లాట్లు, ఇండ్ల అమ్మకాల్లో దూకుడు
- Deepthi Sunaina: లగ్జరీ కారు కొన్న దీప్తి సునైనా.. ఈసారి కాస్త డిఫరెంట్గా!
- 50 కార్లు, వంద మంది వలంటీర్లు.. మందీ మార్బలంతో కేసీఆర్ బస్సు యాత్ర
- అసదుద్దీన్పై ఈసీకి మాధవీలత ఫిర్యాదు
- కవిత నిజాలు చెప్తలే