న్యూఢిల్లీ : ఫిన్టెక్ కంపెనీ భారత్పే పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్), క్యూఆర్ కోడ్ ఫీచర్లు ఉన్న ఆల్ -ఇన్- వన్ పేమెంట్ డివైజ్ భారత్పే వన్ను ప్రారంభించింది. స్పీకర్, హై-డెఫినిషన్ టచ్స్క్రీన్ డిస్ప్లే, 4జీ, వైఫై కనెక్టివిటీ
సరికొత్త ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ దీని ప్రత్యేకతలు అని కంపెనీ తెలిపింది. డైనమిక్, స్టాటిక్ క్యూఆర్ కోడ్, ట్యాప్ -అండ్ -పే సాధారణ కార్డ్ పేమెంట్వంటి ఎన్నో పేమెంట్ఆప్షన్స్ భారత్పే వన్లో ఉంటాయని పేర్కొంది.