భారత్​పే నుంచి ఆల్ ఇన్ వన్ పేమెంట్​ డివైజ్​ 

భారత్​పే నుంచి ఆల్ ఇన్ వన్ పేమెంట్​ డివైజ్​ 

న్యూఢిల్లీ :  ఫిన్‌‌టెక్ కంపెనీ భారత్​పే పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్​), క్యూఆర్​ కోడ్ ఫీచర్లు ఉన్న ఆల్ -ఇన్- వన్ పేమెంట్​ డివైజ్​ భారత్​పే వన్​ను ప్రారంభించింది.  స్పీకర్​, హై-డెఫినిషన్ టచ్‌‌స్క్రీన్ డిస్‌‌ప్లే, 4జీ, వైఫై కనెక్టివిటీ

సరికొత్త ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌‌ దీని ప్రత్యేకతలు అని కంపెనీ తెలిపింది.  డైనమిక్,  స్టాటిక్ క్యూఆర్​ కోడ్, ట్యాప్ -అండ్ -పే  సాధారణ కార్డ్  పేమెంట్​వంటి ఎన్నో పేమెంట్​ఆప్షన్స్​ భారత్​పే వన్​లో ఉంటాయని పేర్కొంది.