వర్షం కారణంగా వరల్డ్ కప్ మ్యాచ్ లు రద్దవడంపై క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు. షేమ్ ఐసీసీ అంటూ ట్రోల్ చేస్తున్నారు. వరల్డ్ కప్ లీగ్ మ్యాచుల్లో ఇప్పటి వరకు జరిగిన 19 మ్యాచుల్లో నాలుగు మ్యాచ్ లు వర్షం కారణంగా క్యాన్సల్ అయ్యాయి. మొన్న ఇంగ్లాండ్-ఇండియా మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దయింది. దీంతో క్రికెట్ అంటే పడి చచ్చే ఇండియన్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఇలా అసంతృఫ్తి వ్యక్తం చేసిన ఓ నెటిజన్ను ఉద్దేశించి మితాబ్ స్పందించిన బచ్చన్ ..ఐసీసీ క్రికెట్ ను ఇండియాకు షిప్ట్ చేయండి..ఎందుకంటే ఇక్కడ వర్షాలు కావాలంటూ ట్వీట్ చేశారు.
వరల్డ్ కప్ ను ఇండియాలో పెట్టండి: అమితాబ్
- ఆట
- June 15, 2019
లేటెస్ట్
- GT vs RCB: కోహ్లీ, డుప్లెసిస్ బాదుడే బాదుడు.. బెంగుళూరు చేతిలో చిత్తయిన గుజరాత్
- ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కాన్వాయ్పై ఉగ్రదాడి
- మీటింగ్లోనే కాంగ్రెస్ కార్యకర్తని వెంటాడి చంపిండు
- బతికేది ఎట్టా: 4 నెలలు.. 279 కంపెనీలు.. 80వేల మంది ఐటీ ఉద్యోగులను తీసేశాయ్
- Health Alert : ఈ కాలంలో ప్రతి ఇంట్లో ఉండాల్సిన మెడికల్ కిట్ ఇదే..
- కేసీఆర్ 20 వేల ఎకరాలు దండుకుండు: వివేక్ వెంకటస్వామి
- జగన్ మెడకు ఉరేసే అవకాశం వచ్చింది.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..
- దానం నాగేందర్ ను కేంద్ర మంత్రిని చేసే బాధ్యత నాది : సీఎం రేవంత్ రెడ్డి
- GT vs RCB: మెరిసిన బెంగళూరు బౌలర్లు.. స్వల్ప స్కోరుకే గుజరాత్ ఆలౌట్
- సీఎం రేవంత్ రెడ్డి హెలికాప్టర్ తనిఖీ
Most Read News
- మే 5 నుంచి భారీ వర్షాలు పడే చాన్స్
- GT vs RCB: గుజరాత్తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు
- రోడ్లు ఇక వాటికవే రిపేర్లు చేస్కుంటయ్ .. కొత్త టెక్నాలజీపై ఎన్హెచ్ఏఐ ఫోకస్
- ఖమ్మంలో విక్టరీ వెంకటేష్ కుమార్తె ఎన్నికల ప్రచారం
- AI టెక్నాలజీ CCTV నిఘాలో నీట్ ఎగ్జామ్స్
- నగలు తాకట్టు పెట్టి డబ్బు తెస్తుండగా.. పోలీసులు సీజ్
- బాబోయ్ ఎండలు : ఏంది సామీ ఇది.. తట్టుకోలేకపోతున్నాం..
- విహారయాత్రలో విషాదం.. కారు లోయలో పడి ఐదుగురు విద్యార్థులు మృతి
- పాత కారును వదిలేసుకుంటే .. కొత్తదానిపై రాయితీ
- యూట్యూబ్ ఛానెల్ లైక్ చేయమన్నారు..ఖాతానుంచి రూ. 2.7 కోట్లు కొట్టేశారు