వరల్డ్ కప్ ను ఇండియాలో పెట్టండి: అమితాబ్

వరల్డ్ కప్ ను ఇండియాలో పెట్టండి: అమితాబ్

వర్షం కారణంగా వరల్డ్ కప్ మ్యాచ్ లు రద్దవడంపై క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు. షేమ్ ఐసీసీ అంటూ ట్రోల్ చేస్తున్నారు. వరల్డ్ కప్ లీగ్ మ్యాచుల్లో ఇప్పటి వరకు జరిగిన 19 మ్యాచుల్లో నాలుగు మ్యాచ్ లు వర్షం కారణంగా క్యాన్సల్ అయ్యాయి. మొన్న ఇంగ్లాండ్-ఇండియా మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దయింది. దీంతో క్రికెట్ అంటే పడి చచ్చే ఇండియన్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఇలా అసంతృఫ్తి వ్యక్తం చేసిన ఓ నెటిజన్ను ఉద్దేశించి మితాబ్  స్పందించిన  బచ్చన్ ..ఐసీసీ క్రికెట్ ను ఇండియాకు షిప్ట్ చేయండి..ఎందుకంటే ఇక్కడ వర్షాలు కావాలంటూ ట్వీట్ చేశారు.