ఆంధ్రప్రదేశ్

పల్నాడు ఉద్రిక్తం... కారంపూడి టీడీపీ ఆఫీసుపై దాడి - ...వాహనాలకు నిప్పు

పల్నాడు జిల్లా కారంపూడి మండల కేంద్రంలో వైసీపీ నేతలు రెచ్చిపోయారు. . కారంపూడిలోని తమ కార్యాలయంపై అధికార పార్టీ శ్రేణులు దాడి చేసినట్లుగా టీడీపీ నేతలు ఆ

Read More

చంద్రబాబు చెప్పిందే నిజమే.. ఏపీలో ఊహించని ఫలితాలు.. ఇప్పుడు ఆ 23 కూడా రావు: మంత్రి బొత్స

రాష్ట్రం అంతా ఫ్యాన్ గాలి బలంగా వీచిందని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. . మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఏపీలో ఊహించని ఫలితాలు రాబోతున్నాయని

Read More

తాడిపత్రిలో ఉద్రిక్తత.. టీడీపీ, వైసీపీ శ్రేణులు రాళ్ల దాడి

ఏపీలో సాధారణ ఎన్నికల పోలింగ్‌ ముగిసినా అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. మంగళవారం(మే14) తాడిపత్రిలో మరోసారి ఉద్

Read More

తిరుపతిలో హైటెన్షన్​.. టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై దాడి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత కూడా దాడులు ఆగటం లేదు. తాజాగా నేడు ( మే 14)  తిరుపతిలోని పద్మావతి మహిళా యూనివర్సిటీ వద్ద ఉ

Read More

ఏపీ ఫలితాలపై జోరుగా బెట్టింగ్స్.. చేతులు మారనున్న వేల కోట్లు!

హైదరాబాద్: ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై జోరుగా బెట్టింగులు సాగుతున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా ఈ పందాలు కొనసాగాయి. ఏపీ వాసులు అధికంగా నివాసం ఉండే కూకట్ పల్లి,

Read More

సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్

ఏపీ సీఎం వైఎస్ జగన్ కు సీబీఐ కోర్టులో ఊరట లభించింది.  జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. 2024 మే17 నుండి జూన్ 1 వరకు తన కుటుంబ సమ

Read More

శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు....ఎప్పుడంటే..

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆల‌యంలో మంగ‌ళ‌వారం  ( మే 14) కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఘనంగా జరిగింది.  ఉదయం సుప

Read More

వారణాసిలో నామినేషన్ వేసిన మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ( మే 14) వారణాసిలో లోక్ సభ ఎన్నికల నామినేషన్ వేశారు. మోదీ నామినేషన్ కార్యక్రమాని ఎన్డీయే మిత్ర పక్ష నాయకులు వచ్చారు. మహా

Read More

ఏపీలో భారీగా పోలింగ్..78 శాతం నమోదు

 ఓటు వేసిన సీఎం జగన్, చంద్రబాబు, పవన్​కల్యాణ్, షర్మిల పలుచోట్ల ఘర్షణలు, రాళ్లురువ్వుకున్న టీడీపీ, వైసీపీ కార్యకర్తలు ఓటరుపై చేయిచేసుకున్న

Read More

ఏపీలో ఎక్కడా రీ పోలింగ్‌ అవసరం లేదు: సీఈవో ఎంకే మీనా

చిన్న చిన్న ఘటనలు మినహా ఏపీలో  ఓటింగ్ శాతం ప్రశాంతంగా ముగిసిందని సీఈవో ముకేశ్‌ కుమార్ మీనా స్పష్టం చేశారు.  పల్నాడు, తెనాలి, మాచర్ల నియ

Read More

టీడీపీ గూండాలు విచ్చలవిడిగా దాడులు చేశారు: సజ్జల

 ఎన్నికల్లో డీపీ దుష్ట పన్నాగం పన్నిందని సజ్జల తెలిపారు. పల్నాడు జిల్లాలో టీడీపీ నేతలు పేట్రేగిపోయారన్నారు. టీడీపీ గూండాలు విచ్చలవిడిగా దాడులు చే

Read More

గ్లాస్ గుర్తుకు ఓటేయమంటే.. ఫ్యాన్ గుర్తుకు ఓటేశారు!

అంధ ప్రదేశ్‌లో ఎన్నికల్లో చిత్ర విచిత్ర ఘటనలు చోటు చేసుకున్నాయి. నడవలేని స్థితిలో ఇంటి దగ్గర ఉన్న ముసలోళ్లను పార్టీ కార్యకర్తలు ఎత్తుకెళ్లి నచ్చి

Read More

AP Election 2024: ఏపీలో ముగిసిన పోలింగ్ ప్రక్రియ ...- చెదురు మదురు ఘటనల మినహా ప్రశాంతం

ఏపీలో పోలింగ్ ప్రక్రియ ముగిసింది. పలుచోట్ల చెదురుమదురు ఘటనల మినహా పోలింగ్ ప్రశాంతంగా సాగింది. సాయంత్రం 6 గంటల వరకూ 75 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల స

Read More