ఆంధ్రప్రదేశ్
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి 15 గంటలు
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. 2024 ఏప్రిల్ 1 సోమవారం రోజున 21 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం పడుతోంది.
Read Moreపింఛన్లపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ .. సచివాలయాల్లో పంపిణీ..
ఏపీలో పింఛన్ల పంపిణీపై కొనసాగుతున్న సందిగ్ధతపై ఎట్టకేలకు క్లారిటీ లభించింది. ఎన్నికల కోడ్ ముగిసే వరకు ఆంధ్రప్రదేశ్లో ఇంటింటికీ పింఛన్ల పంప
Read Moreసింహగిరిపై మహా యజ్ఞం ..అద్భుతం ..అమోఘం
సింహాచలం స్వామివారి సుదర్శన నారసింహ మహా యజ్ఞం చివరి రోజు.. ఐదవ రోజు విజయవంతంగా ముగిసిందని ఈవో ఎస్. శ్రీనివాసు మూర్తి తెలిపారు. చివరి రోజు కనుల వ
Read Moreతిరుమలలో ఏప్రిల్ 2న వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు... ఎందుకంటే ...
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో ని ఏప్రిల్ 2వ తేదీ మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం
Read MoreWeather update: తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు.. జనం ఉక్కిరిబిక్కిరి.. బయటకు వస్తే అంతే సంగతులు!
తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగ భగ మండిపోతున్నాడు. హీట్ వేవ్ పరిస్థితులతో జనాలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఉదయం 10 దాటితే బయట అడుగు పెట
Read Moreఎన్నికల ప్రచారానికి అనుమతి అవసరం.. అభ్యర్థులకు ఎన్నికల కమిషన్ కొత్త రూల్స్
దేశవ్యాప్తంగా ఎన్నికల వాతావరణం హీటుక్కుతోంది. దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ప్రచారానికి రంగంసిద్దం చేసుకున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటిక
Read Moreమరో అసెంబ్లీ అభ్యర్థిని ప్రకటించిన పవన్..
2024 ఎన్నికల్లో జగన్ ను గద్దె దించటమే లక్ష్యంగా టీడీపీ, బీజేపీలతో పొత్తు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ వారాహి విజయభేరి పేరుతో ప్రచారానికి సన్నద్ధం అయ్యాడు.
Read Moreకడప బరిలో షర్మిల - అవినాష్ కు చెక్ తప్పదా..
ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కడప పార్లమెంట్ బరిలో పోటీకి దిగనున్నారని చాలా కాలంగా వార్తలొస్తున్నాయి. కడప పార్లమెంట్ స్థానం నుండి షర్మిలకు కాంగ్రెస్ అధ
Read Moreవాలంటీర్ల సేవలు బంద్ - ఈసీ సంచలన నిర్ణయం...
ఏపీలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో వాలంటీర్ల సేవలు రద్దు చేస్తూ ఈసీ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పథకాల పంపిణీ కోసం వాలంటీర్లను వినియోగించటం
Read Moreఆగిపోయిన జగన్ బస్సు యాత్ర - వైసీపీ ప్రచారానికి బ్రేక్..!
ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో రాష్ట్రంలో ఎన్నికల హడావిడి ముమ్మరం అయ్యింది. అధికార ప్రతిపక్ష నేతలంతా రోడ్ షోలు, బహిరంగ సభలతో జనంలో తిరుగుతున్నా
Read Moreసిటిజన్స్ ఫర్ డెమాక్రసి వెనుక చంద్రబాబు..!
ఏపీలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ పథకాల పంపిణీ కోసం వాలంటీర్లను వినియోగించద్దని ఈసీ అద్దేశాలిచ్చింది. సిటిజన్స్ ఫర్ డెమాక్రసి సంస్థ వే
Read Moreజగన్ మీదకు చెప్పు విసిరిన గుర్తు తెలియని వ్యక్తి - భద్రతా వైఫల్యమేనా..?
సీఎం జగన్ మేమంతా సిద్ధం పేరుతో రోడ్ షోలు, బహిరంగ సభలు నిర్వహిస్తూ ప్రచారాన్ని ముమ్మరం చేశాడు. ప్రస్తుతం రాయలసీమలో సాగుతున్న జగన్ బస్సు యాత్రకు మంచి స్
Read Moreఆదివారం (మార్చి 31) జగన్ .. బస్సు యాత్రకు బ్రేక్
రేపు బస్సు యాత్రకు సీఎం జగన్ విరామం ప్రకటించారు. ఈస్టర్ సందర్భంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా నాలుగు రోజుల క్రితం ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన సీఎం
Read More












