ఆంధ్రప్రదేశ్
మోదీని బతిమిలాడి చంద్రబాబు ఒప్పందం కుదుర్చుకున్నారు.. మాజీ మంత్రి పేర్నినాని
చిలకలూరిపేటలో బీజేపీ... టీడీపీ.. .జనసేన నిర్వహించిన సభపై మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీని బతిమిలాడి మరీ చంద్రబాబు
Read Moreశ్రీవారి ఆలయం ఎదుట ఆక్టోపస్ మాక్డ్రిల్
తిరుమల శ్రీవారి ఆలయం ముందు అక్టోపస్ మాక్ డ్రిల్ భక్తులను కలవరపాటుకు గురి చేసింది. ఉగ్రవాదుల ముప్పు ఉన్న ఆలయం పై దాడి జరిగితే ఎలా ఎదుర్కోవాలన్న దానిపై
Read Moreజగన్ పార్టీ ... కాంగ్రెస్ పార్టీ రెండూ ఒకటే: ప్రధాని మోది
ఏపీలో జగన్ పార్టీ ... కాంగ్రెస్ పార్టీలు రెండూ ఒకటే అని ప్రధాని మోదీ అన్నారు. ఈ రుఎండు పార్టీలు రహస్య ఒప్పందం కుదుర్చుకున్నాయన్నారు. ఈ
Read Moreచంద్రబాబు చేరికతో ఎన్డీఏ బలపడింది: ప్రధాని మోది
చంద్రబాబు చేరికతో ఎన్డీఏ బలపడిందని ప్రధాని మోదీ అన్నారు. వికసిత్ ఆంధ్రప్రదేశ్ను నిర్మించడమే మా లక్ష్యమన్నారు. వికసిత్ భారత్ తో పాటు ఆం
Read Moreఏపీ ఫైబర్ నెట్ స్క్రీన్పై జగన్ ఫొటో ఈసీకి టీడీపీ ఫిర్యాదు
ఏపీలో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఖరారైంది. రాజకీయ పార్టీలు తమ ప్రత్యర్థులపై హోరాహోరిగా విమర్శలు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే సీఈఓకు లేఖ రాసిన
Read Moreఅసలు ఏం జరుగుతోంది అమెరికాలో.. ఏడాది కాలంలోనే 9 హత్యలు
అమెరికాలో చదువుకొని వస్తా అని చెప్పి వెళ్లిన కన్నవారు కడసారి చూపుకు కూడా నోచుకోకుండా శవపేటికల్లో ఇండియాకు వస్తున్నారు. గత ఏడాది కాలంలోనే అమెరికాలో 9మం
Read Moreఏపీ అభివృద్ది చెందాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి.. ప్రధాని మోదీ
చిలకలూరిపేట సభలో ప్రధాని మోదీ తెలుగులో ప్రారంభించారు. ఆంధ్రా కుటుంబ సభ్యులందరికి నమస్కారాలు అంటూ ప్రసంగించిన మోదీ ... నిన్ననే ఎన్నికల నోటిఫికేషన
Read Moreఏపీలో NDA దే విజయం: చంద్రబాబు
అమరావతి: రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో NDA కూటమి విజయం అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. చిలకలూరి పేట లో టీడీపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్వంలోజరిగిన &nb
Read Moreఏపీలో దుష్టపాలన అంతం కాబోతోంది - పవన్ కళ్యాణ్
టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఆధ్వర్యంలో చిలకలూరిపేటలో నిర్వహిస్తున్న ప్రజాగళం సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మా కూటమికి దుర్
Read Moreపదేళ్ల తర్వాత ఒకే వేదికపై ముగ్గురు - మోడీ ఏం చెప్పబోతున్నాడు..?
2024 ఎన్నికల్లో జగన్ ను గద్దె దించటమే లక్ష్యంగా పొత్తు కుదుర్చుకున్న టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రజాగళం సభను భారీ స్థాయిలో నిర్వహిస్తున్నాయి. మూడు ప
Read Moreశ్రీవారి భక్తులకు శుభవార్త: శ్రీవాణి టికెట్ల ఆఫ్ లైన్ కోటా పెంపు
శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. శ్రీవాణి ట్రస్టు దాతల ఆఫ్ లైన్ టికెట్ల కోటాను పెంచుతూ నిర్ణయం తీసుకుంది.శ్రీవాణి ట్రస్టుకు పదివేల రూపాయలు
Read Moreస్మార్ట్ ఫోన్లోనే అభ్యర్థుల డేటా.. కొత్త మొబైల్ యాప్ లాంచ్ చేసిన ఎన్నికల కమిషన్
దేశవ్యాప్తంగా ఎన్నికల హడ వుడి మొదలైంది. ఏ నియోజకవర్గంలో ఎవరు పోటీ చేస్తారా.. ఎవరు ఏ పార్టీ తరపున బరిలోకి దిగుతున్నారు.. వారికి ఏమైన నేర చరిత్ర ఉందా..
Read Moreఓటరు ఐడీ కార్డులో తప్పులున్నాయా.. ఎలా సరిచేసుకోవాలంటే...
ఎన్నికల నోటిఫికేషప్ వచ్చేసింది. ఓటేసేందుకు గుర్తింపు కార్డుల్లో మొట్టమొదటి ఓటర్ ఐడీ కార్డు (Voter ID Card). అంతేకాదు పలు పథకాలకు అడ్రస్&
Read More












