ఆంధ్రప్రదేశ్

నిజం ఏంటీ : దేశంలో మళ్లీ మినీ లాక్ డౌన్ వస్తుందా..?

దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి.. 10, 20 నుంచి ఇప్పుడు ఏకంగా ఒకే రోజు వందల సంఖ్యలో కొత్త కేసులు బయటపడుతున్నాయి.. డిసెంబర్ 20వ తేదీ నాటికి ద

Read More

సీఎం జగన్‌కు ప్రధాని మోదీ బర్త్‌ డే విషెస్‌

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీ  పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్

Read More

ఏపీ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో మావోయిస్టులు అలజడి... ఆర్టీసీ బస్సుకు నిప్పు

ఆంధ్రప్రదేశ్‌-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో మావోయిస్టులు అలజడి సృష్టించారు. జగదల్‌పూర్‌ నుంచి విజయవాడ వస్తున్న గన్నవరం డిపోకు చెంది

Read More

ఏపీలో 17 మంది ఐఏఎస్‌లకు బదిలీలు, పోస్టింగ్‌

ఆంధ్రప్రదేశ్ లో 17 మంది ఐఏఎస్‌లకు బదిలీలు, పోస్టింగ్‌ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం (డిసెంబర్ 19న) ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో తొమ్మి

Read More

నేను జగనన్న సైనికురాలిని.. టిక్కెట్ ఇవ్వకున్నా జగన్ వెంటే.. మంత్రి రోజా

చిత్తూరు జిల్లా నగిరిలో ఎవరికి సీటు ఇచ్చినా జగనన్న సైనికురాలుగా పని చేస్తానని ఏపీ టూరిజం శాఖ మంత్రి ఆర్కే రోజా ప్రకటించారు. మంగళవారం ( డిసెంబర్​19) వీ

Read More

వీడియో వైరల్​: తల్లికోసం జైలు గేటు దగ్గర చిన్నారి ఏడుపు

ఒక్క క్షణం తల్లి కనపడకపోతే అల్లాడిపోయో చిన్నారులుంటారు.  మరి తల్లి జైల్లో ఉంటే ... ఆమె ఎప్పుడు వస్తుందో తెలియదు... ఎలా చూడాలో కూడా చిన్నారులకు తె

Read More

నాపై అసత్య ప్రచారం జరుగుతుంది.. నేను సీఎం జగన్ సైనికురాలిని: మంత్రి రోజా

తనపై అసత్య ప్రచారం జరుగుతుందని.. ప్రతిపక్షాలపై  వైసీపీ పర్యాటక శాఖ మంత్రి అర్ కె రోజా సెల్వమణి ఫైరయ్యారు. వచ్చే ఎన్నికల్లో తనకు టిక్కెట్ రాదని ఎల

Read More

శ్రీవారి భక్తులకు పదిరోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం : టీటీడీ

తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు శుభవార్త చెప్పింది. శ్రీవారి ఆలయంలో పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నట్లు తెలిపింది. ఈ నెల 23 నుంచి 20

Read More

ఎమ్మెల్యేలతో సీఎం జగన్​ సమావేశం... సిట్టింగ్​లకు మార్పు తప్పదా?

 ఏపీలో ఎన్నికల సమరం మొదలైంది. పార్టీలు అభ్యర్థుల ఖరారుపై కసరత్తును వేగవంతం చేశాయి. వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్​ వై నాట్ 175 నినాద

Read More

తెలుగురాష్ట్రాల్లో పడిపోతున్న ఉష్ణోగ్రతలు... గజ గజ వణుకుతున్న ప్రజలు

తెలుగు రాష్ట్రాల్లో చలి వాతావరణం క్రమంగా పెరుగుతోంది. రాత్రివేళల్లోనే కాకుండా పగటిపూట కూడా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. మరోవైపు మరో మూడు రోజుల్లో చలి తీ

Read More

నిధులు కేంద్ర ప్రభుత్వానివి... ప్రచారం రాష్ట్రప్రభుత్వానిది..

ఏపీలో వైసీపీ ప్రభుత్వం కార్పొరేషన్ల పేరుతో కులాల మధ్య చిచ్చు పెడుతోందని ఏపీ బీజేపీ చీఫ్​ పురంధరేశ్వరి అన్నారు.  కేంద్ర ప్రభుత్వ నిధులతో  స

Read More

ఆరోగ్యశ్రీ రూ. 25 లక్షలకు పెంపు.. కొత్త ఫీచర్లతో స్మార్ట్ కార్డుల పంపిణీ

ఆరోగ్యశ్రీలో విప్లవాత్మకమైన మార్పులు చేస్తున్నమాన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహర్ రెడ్డి. డిసెంబర్ 18వ తేదీ సోమవారం తాడేపల్లి క్యాంప్ ఆఫ

Read More

పవన్ కళ్యాణ్ నివాసానికి చంద్రబాబు.. అసెంబ్లీ ఎన్నికలపై చర్చ!

జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తో టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ అయ్యారు. డిసెంబర్ 17వ తేదీ ఆదివారం రాత్రి 9.30 గంటల సమయంలో చంద్రబాబు.. మాదాపూర్ లోని పవన

Read More