ఆంధ్రప్రదేశ్
టీడీపీ హయాంలో గుడివాడలో ఏం అభివృద్ది జరిగింది: కొడాలి నాని
గుడివాడలో తనకు బంధువులు ఉన్నారని చెప్పుకునే చంద్రబాబు.. 14 ఏళ్లు సీఎంగా ఉండి గుడివాడ అభివృద్ధికి ఏం చేశాడో చెప్పాలని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ప్ర
Read Moreవిశాఖ హార్బర్ లో బోట్లు తగలబెట్టింది వీళ్లే..
విశాఖ హార్బర్ ఘటనకు సంబంధించి కీలక ఆధారాలు సేకరించారు పోలీసులు. ప్రమాదం జరిగిన అనంతరం బోటు నుంచి ఇద్దరు వ్యక్తులు బయటకు వెళ్లినట్లు సీసీ టీవీ ఫుటేజ్ ద
Read Moreవిశాఖ ఏవోబీలో సిమెంట్ లారీ బోల్తా.... - ఐదుగురు మృతి
విశాఖ ఏవోబిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హంతల్గుడ ఘాట్ రోడ్డులో టిప్పర్ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా 11 మందికి గాయాల
Read Moreశ్రీవారి మెట్లు ఎక్కుతూ.. గుండెపోటుతో డీఎస్పీ పోలీస్ మృతి
తిరుమల శ్రీవారి మెట్ల మార్గంలో గుండెపోటుతో డీఎస్పీ మృతి చెందారు. ఈరోజు(నవంబర్ 25) ఉదయం 1, 805 మెట్టు దగ్గర ఇంటెలిజెన్స్ డీఎస్పీ కృపాకర్(59) కుప్పకూలార
Read Moreఏంటీ వైపరీత్యం : తమిళనాడు మునిగిపోతుంది.. మనకు చుక్క నీళ్లు లేవు
తెలుగు రాష్ట్రాల్లో వర్షాల కోసం హోమాలు, యాగాలు చేస్తున్నారు. బంగాళాఖాతంలో పడుతున్న తుఫాన్లు సైతం వానలను కురిపించటం లేదు. గతంలో ఎప్పుడూ లేనంతగా ప్రాజెక
Read Moreవిశాఖ ఫిషింగ్ హార్బర్ ప్రమాద బాధితులకు పవన్ కళ్యాణ్ ఆర్థికసాయం
విశాఖ: ఫిషింగ్ హార్బర్ అగ్నిప్రమాదంలో బోట్లు కోల్పోయిన మత్య్సకారులకు ఆర్థిక సాయం అందజేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.ఒక్కొక్కరికి రూ. 50వేల చొప్పున చె
Read Moreపల్నాడులోని వరికెపూడిశెల లిఫ్ట్ పనులు ఆపండి : తెలంగాణ కంప్లయింట్
కేఆర్ఎంబీకి తెలంగాణ ఫిర్యాదు హైదరాబాద్, వెలుగు : ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న వరికెపూడిశెల లిఫ్ట్ఇరిగేషన్ స్కీమ్ పనులను ఆపాలని కృష్ణా బోర్డున
Read Moreరూట్ క్లియర్ : విశాఖలో సీఎం జగన్, ఆఫీసులు ఉండేది ఇక్కడే
ఆంధ్రప్రదేశ్ పాలన విశాఖ నుంచే జరుగుతుందా అంటే అవుననిపిస్తోంది. ఈ విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. విశాఖలో మంత్రులు, అధికారులు క
Read Moreఎంపీ రఘురామ పిటిషన్ హైకోర్టులో విచారణ వాయిదా... ఎప్పుడంటే
ఏపీలో ఆర్థిక అవకతవకలు జరిగాయంటూ ఎంపీ రఘురామ కృష్ణంరాజు (MP Raghurama) దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు గురువారం ( నవంబర్23) విచారణ చేపట్టింది. సీఎం జగ
Read Moreఏపీలో వారికి జగన్ సర్కార్ శుభవార్త.. ఒక్కో అకౌంట్లో రూ.లక్ష నుంచి లక్షన్నర వరకు జమ.. ఎవరికంటే...
వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా ఆర్థిక సాయాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం (నవంబర్ 23) తాడేపల్లి క్
Read Moreసికింద్రాబాద్ - విశాఖపట్నం మధ్య స్పెషల్ రైళ్లు
విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ , తిరుపతి, బెంగళూరులకు వెళ్లే వీక్లీ స్పెషల్ రైళ్లను పొడిగించాలని ఈస్ట్ కోస్ట్ రైల్వే నిర్ణయించింది. నవంబర్ 22న రైల్వే
Read Moreవిశాఖ ప్రమాదంపై ఏపీ ప్రభుత్వం సీరియస్
విశాఖ ఆటో ప్రమాదం పై ప్రభుత్వం సీరియస్ అయింది. ఆటో డ్రైవర్ అతివేగం వల్లే ప్రమాదం జరిగిందని ఆటో డ్రైవర్ పై కేసు నమోదు చేశారు. ఈ
Read Moreబంగాళాఖాతంలో మరో తుఫాన్.. ఈ రాష్ట్రాల్లో అత్యంత ప్రభావం..
దేశంలో పలు ఈశాన్య రాష్ట్రాలను అతలాకుతలం చేసిన మిథిలీ తుపాను తర్వాత బంగాళాఖాతంలో మరో తుపాను ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. 2023లో ఇది
Read More












