ఆంధ్రప్రదేశ్

మంచం కింద కొండచిలువ: కడప ట్రిపుల్ ఐటీ హాస్టల్‌లో ఘటన

 వైఎస్ఆర్ కడప జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో కొండచిలువ కలకలం రేపింది. బాయ్స్ హాస్టల్-2లో ఓ విద్యార్థి మంచం కింద కొండ చిలువ నక్కి ఉంది. ఈ విషయాన్

Read More

ఏపీలో కుల గణన షురూ

అమరావతి: ఆంధ్రప్రదేశ్​లో బుధవారం నుంచి కుల గణన ప్రారంభమైంది. ఈ సర్వేను  రెండు రోజులపాటు పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టాలని వైసీపీ సర్కార్ నిర్ణయించిం

Read More

బంగాళాఖాతంలో తుఫాన్.. మిధిలీగా పేరు

ఆగ్నేయ బంగాళాఖాతానికి  ఆనుకుని ఉన్న అండమాన్ నికోబార్ దీవులలో  అల్పపీడనం ఏర్పడింది.  పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనంగా మారే అవక

Read More

ఇక వారికి తిరుమల శ్రీవారి కళ్యాణం టికెట్ఈజీ.. ఎవరి కంటే

వివాహ బంధంతో కొత్త జీవితాన్ని ప్రారంభించబోయే జంటలకు టీటీడీ గుడ్‌న్యూస్ చెప్పింది. కొత్త జంటలకు తిరుమల శ్రీవారి ఆశీస్సులు పొందే అవకాశాన్ని కల్పించ

Read More

ఏపీలో కుల గణన ప్రారంభం..అదృష్టమంటున్న మంత్రి చెల్లుబోయిన

వైసీపీ ప్రభుత్వం బుధవారం నుంచి ఆంధ్రప్రదేశ్ లో  సమగ్ర కులగణనకు బుధవారం (నవంబర్15)  శ్రీకారం చుట్టింది. రెండు రోజులపాటు ప్రయోగాత్మకంగా ఈ సమగ్

Read More

చంద్రబాబుకు గుండె జబ్బు ఉంది : కోర్టుకు తెలిపిన లాయర్లు

 స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో ఆరోగ్య కారణాలతో మధ్యంతర బెయిల్ పై ఉన్న   అధినేత చంద్రబాబు ఆరోగ్య పరిస్థితికి సంబంధించి వివరాలను

Read More

విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న సినీ నటి హన్సిక

ఇంద్రకీలాద్రిపై గాజుల అలంకరణలో దర్శనమిస్తున్న కనకదుర్గ అమ్మవారిని సినీ నటి హన్సిక దర్శించుకున్నారు. ఈ సందర్భంగా హన్సికకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలిక

Read More

బంగాళాఖాతంలో రెండు తుఫాన్లు రాబోతున్నాయా..!

బంగాళాఖాతంలో రెండు తుఫానులు ఏర్పడుతున్నాయా.. ఇప్పటికే ఆగ్నేయ బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడింది. మరొకటి ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. రె

Read More

ఏపీకి వర్ష సూచన.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దు

బంగాళాఖాతంలో  నవంబర్ 15న   నాటికి   పశ్చిమమధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఇది వాయువ్య దిశగా పయనించి నవంబర్ 16

Read More

విజయవాడలో భారీ కొండచిలువ

విజయవాడలో భారీ కొండ చిలువ పట్టుబడింది. ఏలూరు లాకులు వద్ద ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు. భారీ పైతాన్ ను చూసి స్థానికులు భయపడ్డారు. అయితే.. ఇంత పెద్ద

Read More

అలెర్ట్: నవోదయ ప్రవేశాలకు దరఖాస్తు చివరి తేది నవంబర్ 15

జవహర్ నవోదయ విద్యాలయాల్లో( JNV) 2024-25 విద్యా సంవత్సరానికి 9, 11వ తరగతుల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువు రేపటితో ముగియనుంది. దరఖాస్తుల సవరణకు నవంబర్ 16,

Read More

నిజాంపట్నం హార్బర్ లో తగలబడిన బోట్లు

ఆంధ్ర ప్రదేశ్ లోని బాపట్ల జిల్లా నిజాంపట్నం హార్బర్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఇద్దరు వ్యక్తులు బోటులో వెలుతుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. &nb

Read More

టీడీపీ, జనసేన ఎన్నికల మిని మేనిఫెస్టో రిలీజ్.. అమరావతినే రాజధానిగా కొనసాగిస్తాం. .

వచ్చే ఏడాది ఏపీలో ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటికే  2024 ఏపీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీచేయాలని నిర్ణయించుకున్నాయి.  ఈ క్రమంలో ఈ రోజు

Read More