ఆంధ్రప్రదేశ్
అన్న క్యాంటీన్లలో 150 కోట్ల స్కామ్
విజయసాయిరెడ్డి ఆరోపణ అమరావతి, వెలుగు: ఏపీలో అన్న క్యాంటీన్లలో 150 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని వైఎస్సార్ సీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి ఆరోపించారు. ఎన్నిక
Read Moreమేం చెప్పినోళ్లకే జాబ్స్ ఇవ్వాలి… YSRCP నేత జులుం
అనంతపురం: కియా కార్ల కంపెనీ మేనేజర్ ను బెదిరించిన వైసీపీ నాయకునికి కౌన్సిలింగ్ ఇచ్చారు ఏపీ పోలీసులు. ఆంధ్ర ప్రదేశ్ అనంతపురం సికెపల్లి గ్రామానికి చెంది
Read Moreనిండుతున్న శ్రీశైలం డ్యామ్
కర్నూలు జిల్లా శ్రీశైలం డ్యామ్ కు వరద కొనసాగుతోంది. వడివడిగా డ్యామ్ లో నీటి మట్టం పెరుగుతోంది. డ్యామ్ పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు. శుక్రవారం స
Read Moreసింహాచలం మృతురాలి కుటుంబానికి రూ.9లక్షల పరిహారం
విశాఖ జిల్లా సింహగిరి మెట్లమార్గంలో బండరాళ్లు దొర్లిపడి మహిళ మృతి చెందడంతో సింహాచలం దేవస్థానం అధికారులు నష్టనివారణ చర్యలు తీసుకుంటున్నారు. సింహగిరి మె
Read Moreరహస్యంగా జీవో.. KCRకు బందరు పోర్ట్: దేవినేని ఉమ
జగన్ అధికారంలోకి వచ్చాక ఆంధ్ర ప్రదేశ్ లో అభివృద్ధి ఆగిపోయిందని అన్నారు టీడీపీ నాయకులు, మాజీ మంత్రి దేవినేని ఉమ. సీఎం జగన్.. సత్య పాలన అంటూ నీతులు వల్
Read Moreటీటీడీ ఆధ్వర్యంలో వరలక్ష్మీ వ్రతం
తిరుపతి: తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో ఈనెల 9న వరలక్ష్మీ వ్రతం నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన టిక్కెట్లను 2వ తేది ఆన్లైన్లో విడ
Read Moreసమర్థత లేని నాయకుల వల్లే ఎన్నికల్లో ఓడిపోయాం
సమర్థవంతమైన నాయకులు పార్టీలో లేకపోవడం వల్లే ఎన్నికల్లో ఓడిపోయామని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో పార్
Read Moreమెట్లమార్గం పైనుంచి జారిన బండరాళ్లు.. మహిళ మృతి
విశాఖ జిల్లా సింహాచలం అప్పన్న ఆలయంలో దారుణం జరిగింది. ఆలయంలో మెట్ల మార్గం వెడల్పు చేసే పనులు నడుస్తున్న టైమ్ లో… ప్రమాదం జరిగింది. మెట్ల మార్గంలో పక్క
Read Moreజెరూసలేం పర్యటనకు ఏపీ సీఎం YS జగన్
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జెరూసలేం పర్యటనకు వెళ్తున్నారు. రేపు గురువారం హైదరాబాద్ నుంచి ఆయన జెరూసలేం పర్యటనకు వెళ్తారన
Read Moreవసూల్ రాజా.. మాజీ రంజీ ప్లేయర్ అరెస్ట్..
ఆంధ్రప్రదేశ్ లో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న మాజీ రంజీ ప్లేయర్ ను అరెస్ట్ చేశారు నెల్లూరు జిల్లా పోలీసులు. 2014 నుంచి 2016 వరకు AP క్రికెట్ జట్టుకు ప్
Read Moreసెర్బియాలో నిమ్మగడ్డ ప్రసాద్ అరెస్ట్
హైదరాబాద్, వెలుగు: ఆంధ్రప్రదేశ్కు చెందిన వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ ను యూరప్ లోని సెర్బియాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏపీలోన
Read Moreమైనర్ బాలికను ప్రేమ పేరుతో మోసం
హైదరాబాద్ : ఓ మైనర్ బాలికకు ఓ యువకుడు ఫేస్ బుక్ లో హాయ్ అంటూ పరిచయం అయ్యాడు. వీరిద్దరి మధ్య స్నేహం పెరిగింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ప్రేమలోక
Read More1,032 టీచర్ పోస్టులు ఖాళీ
సర్కారీ స్కూళ్లలో మౌళిక సదుపాయాలు లేకపోవడంతో పాటు టీచర్ పోస్టుల ఖాళీలపై సుప్రీం కోర్టులో వ్యాజ్యం వేశారు. దీంతో సుప్రీంకోర్టు స్పందించి తెలుగు రాష్ట్
Read More












