ఆంధ్రప్రదేశ్
చెప్పకుండా వస్తా తనిఖీలు చేస్తా: సీఎం జగన్
స్పందన కార్యక్రమంపై ఏపీ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ లతో, ఎస్పీల తో వీడియో కన్ఫిరెన్స్ లో మాట్లాడారు. ప్రతీ సోమవారం తప్పక స్పందన కార
Read MoreAP సెక్రటేరియట్ దగ్గర ఫుల్ రష్.. వాహనాల బారులు
అమరావతి : ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ లో ఇవాళ రోజంతా హడావుడే కనిపించింది. ఆఫీసర్స్, ఉద్యోగులు, జనం పెద్దసంఖ్యలో వచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సెక్రట
Read More61మంది మహిళలతో ఎఫైర్: వీడియోలు తీసి బ్లాక్ మెయిల్
ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 61మంది ఆడోళ్లను వంచించాడు ఓ కామాందుడు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు లో ఓ వక్తి సెల్ ఫోన్ రిపేర్ షాప్ నడుపుతున్నాడు. అతన
Read Moreఐదేళ్లు నీతిగా పాలించాను.. కుప్పంలో చంద్రబాబు
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గానికి ఎన్నికల తర్వాత తొలిసారి వచ్చారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. ఆయనకు పార్టీ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. 2
Read Moreచంద్రబాబు పథకాలపై సుప్రీం నోటీసులు
ఢిల్లీ: ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రకటించిన నగదు బదిలీ పథకంపై దాఖలైన పిటీషన్ పై విచారణకు సుప్రీం కోర్టు అనుమతించింది. ఎన్నికలకు ముందు ప్రభుత్వ పథకాల
Read Moreప్రేమోన్మాది కిరాతకం.. ఓ కుటుంబాన్నే చంపే యత్నం
నెల్లూరు జిల్లాలో ఓ ప్రేమోన్మాది.. తన ప్రేమకు అడ్డు చెప్పారని ఓ కుటుంబాన్నే అంతమొందించేందుకు యత్నించారు. మందలించారన్న కోపంతో తాను ప్రేమించిన యువతి స్న
Read Moreకాలువలో పడిన బస్సు.. ప్రయాణికులకు తీవ్రగాయాలు
ఏపీలోని విజయనగరం జిల్లాలో బస్సు ప్రమాదం జరిగింది. గురుగుబిల్లి మండలం తోటపల్లి దగ్గర ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. నాగావళి నది కాలువలో బోల్తాపడింది. ఈ
Read Moreశ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ సమంత
తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు హీరోయిన్ సమంత. రాత్రి కాలినడకన తిరుమలకు వచ్చిన ఆమె, ఈ తెల్లవారిజామున సుప్రభాత సేవలో పాల్గొని స్వామివారికి మొక్కులు
Read Moreఈ నెల 11నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు
సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా బడ్జెట్ను ఈనెల 12న అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను
Read Moreవాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం
వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. రాగల 24 గంటల్లో బలపడి వాయు గుండంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో తీరం వెంట బలమైన ఈదురు గాలులు వీచే
Read Moreఓటమిని జీర్ణించుకోలేక టీడీపీ దాడులకు తెగబడుతోంది
అమరావతి: రాష్ట్రంలో తెలుగుదేశం పార్డీ కిరాయి మనుషులతో వైసీపీ శ్రేణులపై దాడులకు తెగబడుతోందని ఆ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి రాష్ట్ర డీజీపీ గ
Read More‘మాంటిస్సోరి’ కోటేశ్వరమ్మ కన్నుమూత
ప్రముఖ విద్యావేత్త, మాంటిస్సోరి విద్యాసంస్థల వ్యవస్థాపకురాలు కోటేశ్వరమ్మ (92) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఆదివారం తెల్లవారుజామ
Read Moreగత ప్రభుత్వంలో ఎంత దోచుకున్నారో చూపిద్దాం
ప్రజాధనం కాపాడాలన్న ఉద్దేశంతోనే టీడీపీ పాలనలో అవినీతి, అక్రమాలపై కేబినెట్ సబ్ కమిటీ విచారణ జరుపుతోందని, ఇందులో రాజకీయ కక్ష లేదని ఏపీ సీఎం వైఎస్ జగన్మో
Read More













