ఆంధ్రప్రదేశ్

లాటరీ డబ్బు కోసం 70 లక్షలు కట్టి మోస పోయిండు

వైజాగ్ : సైబర్ మోసాలకు ఓ వ్యక్తి భారీ అమౌంట్ ను కోల్పోయాడు. మీరు రూ.2 వేల500 కోట్లు లాటరీ గెలుచుకున్నారని.. ముందుగా రూ.34 వేల 500 డిపాజిట్ చెయ్యాలంటూ

Read More

ఏపీ అసెంబ్లీలో కేసీఆర్ గురించి చర్చ

ఆయన మంచి మనిషి, ముందడుగు వేశారు తెలంగాణ నుంచి నీళ్లు రాకుంటే ఏపీకే కష్టం: జగన్​ ఎగువ రాష్ట్రాన్ని నమ్మితే నష్టపోతాం సీఎంలు మారితే భవిష్యత్​లో ఇబ్బందు

Read More

చిరుత పులి సంచారం..కర్నూలు జిల్లాలో కలకలం

కర్నూలు జిల్లా పత్తికొండ మండలం గుండుతాండా గ్రామ సమీపంలో.. చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది. నిన్న అర్ధరాత్రి కుక్క పై  చిరుత దాడి చేసింది. సమాచారం అం

Read More

క్షేమంగా ఇంటికి చేరిన కిడ్నాపైన బాలుడు

తూర్పుగోదావరి జిల్లా మండపేటలో సోమవారం కిడ్నప్ కు గురైన బాలుడు జషిత్ క్షేమంగా ఇంటికి చేరుకున్నాడు. పోలీసుల నిఘా పెరగడం… తప్పించుకోలేమన్న భయంతో బాలుడిని

Read More

ఆగస్టు 20న చంద్రయాన్2 లైన్ లోకి…

శ్రీ హరికోట:చంద్రయాన్ ​2 కక్ష్యను తొలిసారి ఇస్రో మార్చింది. సోమవారం మధ్యాహ్నం 2.43 గంటలకు ఇస్రో చంద్రయాన్​2ను ప్రయోగించిన సంగతి తెలిసిందే. బుధవారం దాన

Read More

కోడెల కూతురిని అరెస్ట్ చేయొద్దు: హైకోర్టు

కోడెల శివప్రసాద్ కూతురు విజయలక్ష్మికి హైకోర్టులో ఊరట లభించింది. నరసరావు పేటలో నమోదైన ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ  కేసులో విజయలక్ష్మిని అరెస్ట్ చేయొద్దంటూ హై

Read More

అసెంబ్లీలో మాట్లాడే అవకాశమివ్వడం లేదు: చంద్రబాబు

అసెంబ్లీలో ప్రతిపక్షం గొంతు నొక్కుతున్నారని అన్నారు ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రతిపక్షాలకు మాట్లాడే సమయం ఇవ్వడం లేదన్నారు. 45 ఏళ్లకే  పించన్ ఇస

Read More

దొంగనోట్లు ముద్రిస్తున్న ఘరానా ముఠా అరెస్ట్

దొంగనోట్లు ముద్రిస్తున్న ఘరానా ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. చిత్తూరు జిల్లా కుప్పంకు చెందిన ఆరుగురు సభ్యుల ముఠా ఏజెంట్ల ద్వారా దొంగ నోట్లను చలామణి

Read More

‘సైరా‘ను కలిసిన పవన్, నాదెండ్ల

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ సైరా షూటింగ్ లో ఉన్న మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. ఈ విషయాన్ని నాదెండ్ల మనోహర్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.

Read More

గవర్నర్ బిశ్వభూషన్ కు పవన్ విషెస్

ఏపీ గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేసిన బిశ్వ భూషన్  హరిచందన్ కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విషెస్ చెప్పారు.  అపార రాజకీయ అనుభవం ఉన్నబిశ్వ భూషన్  ఏపీకి గవ

Read More

ఏపీ గవర్నర్ గా విశ్వభూషణ్ హరిచందన్

ఏపీ గవర్నర్ గా విశ్వభూషన్ హరిచందన్ ప్రమాణం చేశారు. ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ …. విశ్వభూషణ్ తో గవర్నర్ గా ప్రమాణం చేయించారు. విజయవాడ రాజ్ భవన్ లో జరిగి

Read More

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నగరి కణంమెట్ట దగ్గర జరిగిన ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే చనిపోగా… మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. తమిళ

Read More

లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు..12 మందికి గాయాలు

వైజాగ్ : ఆగి ఉన్న లారీని పలాస నుంచి విజయవాడ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీ కొట్టింది.  ఈ  12 మంది ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన

Read More