దొంగనోట్లు ముద్రిస్తున్న ఘరానా ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. చిత్తూరు జిల్లా కుప్పంకు చెందిన ఆరుగురు సభ్యుల ముఠా ఏజెంట్ల ద్వారా దొంగ నోట్లను చలామణి చేస్తున్నారు. కుప్పం మండలంలోని సామగుట్టపల్లిలోని ఓ ఇల్లుకు అద్దెకు తీసుకొని ఈ మోసానికి పాల్పడుతున్నారన్న సమాచారంతో పోలీసులు వీరిని పట్టుకున్నారు. వారి నుంచి రూ. 2,70,22,000 కోట్ల నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టైన వారిలో తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరికి చెందిన ఇద్దరు, కుప్పం మండలం సామగుట్టపల్లికి చెందిన ఇంటి యజమాని,తిరుపతికి చెందిన మరో ముగ్గురు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. లక్ష రూపాయాల నకిలీ కరెన్సీని చలామణి చేస్తే రూ.10వేలు కమీషన్ ఇస్తూ ఏజెంట్ల ద్వారా దొంగ నోట్లను వీరు చలామణి చేస్తున్నారు. డిమానిటేషన్ సమయం నుంచి ఈ దందా నడుపుతున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న నకిలీ కరెన్సీలో పాత వెయ్యి రూపాయల నోట్లతో పాటు 2వేలు, 500 రూపాయల నోట్లు ఉన్నట్లు వెల్లడించారు.
దొంగనోట్లు ముద్రిస్తున్న ఘరానా ముఠా అరెస్ట్
- ఆంధ్రప్రదేశ్
- July 24, 2019
లేటెస్ట్
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు.. సీబీఐకి నోటీసులిచ్చిన హైకోర్టు
- చేతులు లావుగా ఉన్నాయా.. అయితే ఇలా చేయండి
- సుప్రీంకోర్టు కీలక తీర్పు: మనీలాండరింగ్ కేసులో అరెస్టులపై కండిషన్స్
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- CSK vs RCB : చెన్నైతో మ్యాచ్ .. ఆర్సీబీకి వర్ష గండం.. రద్దయితే ఇంటికే
- Good Health: పొన్నగంటి... పోషకాల గని
- Antony Ruben: చివరి నిమిషంలో పుష్ప 2 టీమ్కి భారీ షాక్.. టీమ్ నుండి స్టార్ ఎడిటర్ అవుట్
- రిటైర్మెంట్ ప్రకటించిన ఫుట్బాల్ కెప్టెన్ సునీల్ ఛెత్రి
- V6 DIGITAL 16.05.2024 AFTERNOON EDITION
Most Read News
- 10 రోజులు ముందుగానే.. రుతుపవనాలు వచ్చేస్తున్నయ్
- త్వరలో స్థానిక ఎన్నికలు
- కొబ్బరి చక్కెర గురించి విన్నారా.. దీని గురించి తెలుస్తే అసలు వదిలిపెట్టరు..
- కిడ్నీల్లో రాళ్ల సమస్యా?.. అయితే ఇలా చేసి చూడండి..
- బీఆర్ఎస్ కారులో పట్టభద్రుల పంచాది
- ఇక స్థానిక సమరం !.. జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు ఒకటే నోటిఫికేషన్
- రియల్ ఎస్టేట్ వ్యాపారులకు గుడ్ న్యూస్.. ఇక హెచ్ఎండీఏ పర్మిషన్లు ఈజీ
- కాంగ్రెస్ పార్టీ గెలిచే ఒకే ఒక్క సీటు నల్గొండ : కేటీఆర్
- NTR: వీరభద్ర స్వామికి ఎన్టీఆర్ భారీ విరాళం..శిలాఫలకం చూస్తే కానీ తెలీలేదే!..ఆ ఆలయం ఎక్కడంటే?
- దేవుడా : కాశీకి వెళ్లే రైలులో పురుగుల అన్నం.. రైల్వే శాఖ ఏం చెప్పిందో తెలుసా..!