ఆంధ్రప్రదేశ్

వోల్వో బస్సుకు తప్పిన పెను ప్రమాదం

ఆంధ్రప్రదేశ్ లో వోల్వో బస్సుకు ఘోర ప్రమాదం తప్పింది. విజయవాడ నుంచి హైదరాబాద్‌ వస్తున్న తెలంగాణ Rకి చెందిన వోల్వో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వ

Read More

మేమూ ఉగ్ర బాధితులమే: యూకే

న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల అమరులు కావడం తమను ఎంతో బాధించిందని యూకే చెప్పింది. భారత్ లో బ్రిటిష్ రాయబారి అయిన డొమినిక్ అ

Read More

మార్చి 16 నుంచి శ్రీవారి తెప్పోత్సవాలు

ఫైల్ ఫొటో తిరుమలలో మార్చి 16 నుంచి 20వ తేదీ వరకు ఐదు రోజులపాటు శ్రీ‌వారి సాలకట్ల తెప్పోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. తెప్పోత్సవాలను ప్రతిరోజూ రాత్రి 7

Read More

గోద్రాలో నరమేధం మరువలేం: మోడీపై చంద్రబాబు ఫైర్

బీజేపీ రాజకీయాల వల్లే జమ్ము కశ్మీర్ లో సంక్షోభం పుల్వామా దాడిని మోడీ ఎన్నికల లబ్ధికి వాడుకుంటున్నారు మమత కామెంట్స్ కు ఏపీ సీఎం చంద్రబాబు సమర్థన విజయ

Read More

వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టిన టీటీడీ

టీటీడీ వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టారు చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్. తిరుమల అన్నమయ్యభవన్ లో సుధాకర్ యాదవ్ అద్యక్షతన సమావేశం జరిగింది. ఈ మీటింగ్ లో ట

Read More

టీడీపీ మేనిఫెస్టో కమిటి: 15 మందికి చోటు

టీడీపీ మేనిఫెస్టో కమిటీ సభ్యులను ఖరారు చేశారు టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు..  కమిటీలో సీనియర్లకు ప్రాధాన్యత ఇచ్చారు.15 మంది సభ్యులకు మేనిఫెస్టో క

Read More

సినీ రాజకీయం : జగన్, నాగార్జున భేటీ

హైదరాబాద్: లోటస్ పాండ్ లోని తన ఇంట్లో రాజకీయ, సినీ, పారిశ్రామికవేత్తలతో భేటీలతో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బిజీగా గడుపుతున్నారు. టీడీపీ నుంచ

Read More

YSRCPలో చేరనున్న కిల్లి కృపారాణి

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లో చేరనున్నట్లు తెలిపారు కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి. కాంగ్రెస్, టీడీపీ కలిసి ఆంధ్ర ప్రదేశ్ ప్రజలను మోసం చేశాయని అన్న

Read More

సీమ టూరుకు సిద్ధమైన పవన్

ఈ నెల 21 నుంచి రాయలసీమలో పర్యటించనున్నరు జనసేన అధినేత పవన్ కల్యాణ్. నేతలకు, కార్యకర్తలకు దశాదిశా నిర్దేశించనున్నారు పవన్ కల్యాణ్. యురేనియం, స్టీల్ ప్ల

Read More

ఏపీలో ‘హోదా భరోసా యాత్ర’ ప్రారంభించిన కాంగ్రెస్

అనంతపురం : అనంతపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠపురం గ్రామం నుంచి “కాంగ్రెస్ ప్రత్యేక హోదా భరోసా యాత్ర” ప్రారంభమైంది. బస్సు యాత్రను జెండా ఊపి ప్రారంభించ

Read More

ఏపీలో కాంగ్రెస్ బస్సుయాత్ర: హాజరుకానున్న రాహుల్, ప్రియాంక

తెలంగాణలో ప్రజాకూటమిగా టీడీపీతో జట్టుకట్టి దెబ్బతిన్న కాంగ్రెస్… ఆంధ్రప్రదేశ్‌లో ఒంటరిగా ఎన్నికల బరిలో దిగుతోంది. కాంగ్రెస్‌తో పొత్తు ఉండదని ఇటీవల టీడ

Read More

ఉగ్రదాడికి వ్యతిరేకంగా కర్నూలులో విద్యార్థుల భారీ ర్యాలీ

జమ్ముకాశ్మీర్ లో ఉగ్రదాడిని నిరసిస్తూ కర్నూలు విద్యాసంస్థల జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. వేలాదిమంది విద్యార్థులు ఉగ్ర వాదుల ఘాతుకాన్ని ని

Read More

యూట్యూబ్ లో నాకు క్రేజ్ మామూలుగా లేదు : పాల్ మేనిఫెస్టో రిలీజ్

విజయవాడ :  ప్రజా శాంతి పార్టీ మ్యానిఫెస్టోను విడుదల చేశారు ఆ పార్టీ వ్యవస్థాపకులు కె.ఎ.పాల్. విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే ఏం చ

Read More