ఆంధ్రప్రదేశ్
15న ఏపీ DSC- 2018 మెరిట్ లిస్ట్
విజయవాడ ఈనెల 15న DSC-2018 మెరిట్ లిస్టు విడుదల కానున్నట్లు తెలిపారు ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు. మెరిట్ లిస్టు ఆధారంగా నియామకాలు చేపడతామన్నారు. మా
Read Moreతిరుమలలో రథసప్తమి వేడుకలు
తిరుమల శ్రీ వేంకటేశ్వర ఆలయంలో ఇవాళ (మంగళవారం) రథసప్తమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. రథసప్తమి సందర్భంగా ఆలయంలో అన్ని రకాల ఆర్జిత సేవలను రద్దు చేశారు.
Read Moreపవన్ కల్యాణ్ అడ్వైజర్ గా తమిళనాడు మాజీ సీఎస్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు పొలిటికల్ అడ్వైజర్ గా, తమిళ నాడు మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన శ్రీ పి.రామ్మోహన్ రావు నియమితులయ్యారు. సో
Read Moreజగన్ ఫైర్: యువతకు వాచ్ మెన్, స్వీపర్ ఉద్యోగాలా?
అనంతపురం: వాచ్మెన్, స్వీపర్లకే నిరుద్యోగ యువతను పరిమితం చేయడం దుర్మార్గమని ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మో
Read Moreకె.ఏ.పాల్ తల్లి కన్నుమూత
క్రైస్తవ మతబోధకుడు కేఏ పాల్కి మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి కిలారి సంతోషమ్మ, గత రాత్రి (ఆదివారం) కన్నుమూశారు. ఆమె వయసు 78 సంవత్సరాలు. అనారోగ్యంతో వి
Read Moreచంద్రబాబు దీక్షా శిబిరంలో రాహుల్ గాంధీ
ఢిల్లీలో చంద్రబాబు చేస్తున్న ధర్మ పోరాట దీక్షకు జాతీయ పార్టీల నాయకులు మద్దతు పలుకుతున్నారు. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ… ఏపీ భవన్ లోని దీక్షా వేదికకు
Read Moreమోడీ ఆంధ్రకు క్షమాపణ చెప్పాలి : చంద్రబాబు
ఢిల్లీ ఏపీ భవన్ లో ధర్మ పోరాట దీక్ష చేస్తున్న చంద్రబాబు.. కేంద్రం తీరుపై విమర్శలు చేశారు. న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని కోరితే.. తమ నేతలపై సీబీఐ
Read Moreరాజ్ఘాట్లో మహాత్మాగాంధీకి చంద్రబాబు నివాళులు
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలోని రాజ్ఘాట్లో మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. ఇవాళ ధర్మపోరాట దీక్షను ప్రారంభించనున్న చంద్రబాబు పార్టీ ఎం
Read Moreమోడీ, కేసీఆర్, జగన్.. చంద్రబాబును కలలో భయపెడుతున్నారు
నల్గొండ : చంద్రబాబు ఓటమి భయంతో నిరాశ, నిస్పృహల్లో మునిగిపోయి… సీఎం కేసీఆర్ పై అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని అన్నారు ఎంపీ, రైతు సమన్వయ సమితి రాష్ట్
Read Moreజగన్ చేసింది విలాసయాత్ర.. ప్రతివారం ఇంటికెళ్లాడు : చంద్రబాబు
అమరావతి : వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసింది పాదయాత్ర కాదు.. జగన్ ది విలాసయాత్ర అని విమర్శించారు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు. ‘జగన్ ప్రతి శుక్ర
Read Moreఏపీలో పెన్షన్ రూ.2 వేలు.. చంద్రబాబు ప్రకటన
ఏపీలో వృద్ధులు, వితంతువులకు ఇచ్చే పెన్షన్లు డబుల్ అయ్యాయి. ఇప్పటి వరకు వెయ్యి రూపాయలు అందుకున్న వాళ్లు ఇక రూ.2 వేలు తీసుకోబోతున్నారు. ఈ నిర్ణయాన్ని నె
Read Moreకాలినడకన తిరుమలకు.. శ్రీవారిని దర్శించుకున్న జగన్
తిరుమల : ఆంధ్ర ప్రదేశ్ ప్రతిపక్షనేత వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అలిపిరి నుంచి కాలినడకన తిరుమల చేరుకు
Read Moreఓటమి భయంతోనే చంద్రబాబు పొత్తులు : కె.ఎల్.పాల్
విజయవాడ : ఓటమి భయంతోనే చంద్రబాబు పొత్తులు పెట్టుకుంటున్నాడని విమర్శించారు ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కె.ఎ.పాల్. ఏపీ అభివృద్ధి లక్ష్యంగా వచ్చే ఎన్
Read More








