ఢిల్లీ ఏపీ భవన్ లో ధర్మ పోరాట దీక్ష చేస్తున్న చంద్రబాబు.. కేంద్రం తీరుపై విమర్శలు చేశారు. న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని కోరితే.. తమ నేతలపై సీబీఐ, ఈడీ, ఐటీతో దాడులు చేయిస్తున్నారని అన్నారు చంద్రబాబు. విభజన గాయం ఇంకా మానలేదని.. దాన్ని మోడీ మరింత పెద్దది చేస్తున్నారని ఆరోపించారు. హామీలు నెరవేర్చకుండా తప్పు చేశామని పార్లమెంట్ లో మోడీ క్షమాపణ చెప్పాలని బాబు డిమాండ్ చేశారు. పాలకుడిగా ఆయన ధర్మాన్ని మరిచారని.. అలాంటి వ్యక్తికి పదవిలో ఉండే అర్హత లేదన్నారు . అధికారం తలకెక్కితే… దాన్ని ప్రజలు దించేస్తారని హెచ్చరించారు.
మోడీ ఆంధ్రకు క్షమాపణ చెప్పాలి : చంద్రబాబు
- ఆంధ్రప్రదేశ్
- February 11, 2019
లేటెస్ట్
- 6 నెలల్లో PoKని భారతదేశంలో కలిపేస్తాం: యోగి ఆదిత్యనాథ్
- ఏపీలో ఎన్నికల అల్లర్లు.. వాటిపై నిషేధం..
- RCB vs CSK: వర్షం అంతరాయం.. ఆగిన చెన్నై - బెంగళూరు మ్యాచ్
- తెలంగాణ కేబినెట్ భేటీ వాయిదా
- ఎంతమందిని జైల్లో పెడతావో చూస్తాం: మోదీపై కేజ్రీవాల్ ఫైర్
- Weather alert: బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే సూచనలు : ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు
- ప్రధాని మోదీ ప్రజలను రెచ్చగొడుతున్నారు: మల్లికార్జున్ ఖర్గే
- RCB vs CSK: మహా సమరం.. మిస్ అవ్వకండి: కీలక మ్యాచ్లో టాస్ ఓడిన బెంగుళూరు
- స్వాతి మలివాల్ కేసులో తొలిసారి స్పందించిన కేజ్రీవాల్
- కిర్గిస్థాన్లో విదేశీ విద్యార్థులపై దాడులు.. బయటకు రావొద్దని విదేశాంగ శాఖ హెచ్చరికలు
Most Read News
- SRH vs PBKS: సన్రైజర్స్తో మ్యాచ్.. కొత్త కెప్టెన్ను ప్రకటించిన పంజాబ్
- సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్
- SA v WI: వెస్టిండీస్తో టీ20 సిరీస్.. ద్వితీయ శ్రేణి జట్టును ప్రకటించిన సౌతాఫ్రికా
- కోర్టు వివాదంలో ల్యాండ్.. బారికెడ్లు తొలగించిన మల్లారెడ్డి.. పెట్ బషీరాబాద్ లో ఉద్రిక్తత
- AP Elections 2024: ఏపీలో ఎన్నికల వేళ అల్లర్లు.. విచారణకు సిట్ ఏర్పాటు
- హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వర్షం
- వెండి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కిలో వెండి లక్ష రూపాయలా..!
- సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య
- MI vs LSG: నీతా అంబానీతో సంభాషణ.. ముంబైకు రోహిత్ గుడ్ బై
- వరంగల్ లోతట్టు ప్రాంతాలకు..ముంపు ముప్పు..!