కరీంనగర్ : ఆన్ లైన్ లోన్ యాప్ వేధింపులు తాళలేక రాష్ట్రంలో మరొక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా గలిపల్లి గ్రామానికి చెందిన పవన్ కళ్యాణ్ రెడ్డి(24) ఆన్లైన్ మనీ లెండింగ్ పోర్టల్ నుంచి అప్పు తీసుకున్నాడు. సమయానికి తిరిగి చెల్లించలేకపోవడంతో.. సదరు కంపెనీ టెలీకాలర్స్ తరచూ కాల్ చేసేవారు. ఆ ఫోన్కాల్స్ను రెడ్డి ఆన్సర్స్ చేయకుండా ఉండటంతో అతని కజిన్కి ఫోన్ చేసి లోన్ తిరిగి చెల్లించాలని చెప్పాల్సిందిగా పేర్కొన్నారు. విషయం బయటకి తెలియడంతో మనస్థాపం చెందిన కళ్యాణ్ శుక్రవారం నాడు ఆత్మహత్య చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ బి.కే. రాహుల్ హెగ్డే తెలిపారు. ఇటువంటి అనధికార యాప్స్ నుండి ప్రజలు లోన్స్ తీసుకోకుండా ఉండాల్సిందిగా సీనియర్ పోలీసు అధికారులు సూచించారు.
లోన్ యాప్ వేధింపులకు మరొక వ్యక్తి బలి
- తెలంగాణం
- January 10, 2021
లేటెస్ట్
- ఊటీనా తొక్కా.. అక్కడ కూడా ఎండ మండిపోతుంది
- రైతుల రుణం తీర్చుకోకపోతే ఈ జన్మ వృథా: సీఎం రేవంత్
- IPL 2024: డేవిడ్ వార్నర్ 70 శాతం భారతీయుడు: ఆస్ట్రేలియా క్రికెటర్
- షాకింగ్ : 86 ఏళ్ల భర్త.. 85 ఏళ్ల భార్యను చంపాడు.. కారణం తెలిస్తే
- బ్రేకింగ్: కిడ్నాప్ కేసులో పోలీసుల అదుపులోకి ఎమ్మెల్యే రేవణ్ణ
- డీకే అరుణ ఢిల్లీ దొంగలకు సద్దులు మోస్తూ.. నన్ను పడగొట్టాలని చూస్తుంది: సీఎం రేవంత్
- Weather Alert: ఏపీ ప్రజలు జాగ్రత్త.. ఆదివారం తీవ్ర వడగాలులు
- Cyber Crime : స్క్రీన్ షాట్ మనీ స్వైపింగ్ స్కాం బయటపెట్టిన మహిళ
- GT vs RCB: గుజరాత్తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు
- నిప్పుల కుంపటి : తెలంగాణ భగభగ.. జగిత్యాల, కరీంనగర్ లో 46.8 డిగ్రీలు
Most Read News
- T20 World Cup 2024: ఆరేడుగురు మ్యాచ్ విన్నర్లు.. టీ20 ప్రపంచ కప్ 2024కు వెస్టిండీస్ జట్టు ప్రకటన
- Health Alert: బ్రెయిన్ స్ట్రోక్ ఇలా కూడా వస్తుందా... జాగ్రత్త
- T20 World Cup 2024: ప్రపంచ కప్ జట్టును ప్రకటించిన అమెరికా.. అన్ని దేశాల వారికి చోటు
- మే 5 నుంచి భారీ వర్షాలు పడే చాన్స్
- రోడ్లు ఇక వాటికవే రిపేర్లు చేస్కుంటయ్ .. కొత్త టెక్నాలజీపై ఎన్హెచ్ఏఐ ఫోకస్
- పాకిస్థాన్ ఫస్ట్ మూన్ మిషన్ చైనాలో లాంచ్
- ఖమ్మంలో విక్టరీ వెంకటేష్ కుమార్తె ఎన్నికల ప్రచారం
- రోహిత్ వేముల కేసులో కీలక మలుపు: రీఓపెన్ చేయాలని డీజీపీ ఆదేశం
- నగలు తాకట్టు పెట్టి డబ్బు తెస్తుండగా.. పోలీసులు సీజ్
- బాబోయ్ ఎండలు : ఏంది సామీ ఇది.. తట్టుకోలేకపోతున్నాం..