తెలంగాణపై కేంద్రం వివక్ష చూపిస్తోంది

తెలంగాణపై కేంద్రం వివక్ష చూపిస్తోంది

ఎన్నికలు ఎప్పుడొచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటామన్నారు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. అభివృద్ధి, సంక్షేమ పథకాలే టీఆర్ఎస్ ను మూడోసారి గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. విపక్ష పార్టీలు సింగిల్ డిజిట్ కూడా దాటవన్నారు. ధాన్యం కోనుగోలు చేసేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు. తెలంగాణ పై కేంద్రం వివక్ష చూపిస్తోందని..పంట కొనుగోళ్ల విషయంలో ఉత్తరాది రాష్ట్రాలకు ఒక న్యాయం, తెలంగాణకు మరొక న్యాయమా? అని ప్రశ్నించారు. 

మరిన్ని వార్తల కోసం

ఉగాది తర్వాత వడ్ల ఉద్యమం

ఐదుసార్లు అవమానించినా భరించినం