ముంబై: ఆక్సిజన్ సరఫరా, వైద్య పరికరాల కొరకు రూ.వెయ్యి కోట్లు ఇవ్వాలని కోరుతూ BCCI బాంబే హైకోర్టులో పిల్ దాఖలైంది. వందన షా అనే లాయర్ ఈ పిల్ దాఖలు చేయగా..కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్నా IPL నిర్వహించి నష్టం కలిగించారని తెలిపారు. అందుకే రూ.వెయ్యి కోట్లు, ఆర్జించిన లాభాన్నీ విరాళంగా ఇవ్వాలన్నారు. అలాగే ప్రజల సంక్షేమంపై బోర్డు వైఖరేంటో తెలపాలని పిటిషన్ లో తెలిపారు. ప్రస్తుతం కొంతమంది ప్లేయర్లకు కరోనా పాజిటివ్ రావడంతో ఈ సీజన్ ఐపీఎల్ ను నిలిపివేసిన విషయం తెలిసిందే.
కరోనా టైమ్ లో ఐపీఎల్.. BCCI వెయ్యి కోట్లు ఇవ్వాల్సిందే
- ఆట
- May 5, 2021
మరిన్ని వార్తలు
-
ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్–1లో మిక్స్డ్ ఫైనల్లో జ్యోతి-అభిషేక్
-
రిషబ్, అక్షర్ ఉండాలి: గంగూలీ
-
కివీస్దే నాలుగో టీ20
-
టీ20 వరల్డ్ కప్ అంబాసిడర్గా యువరాజ్
లేటెస్ట్
- 24 గంటల్లోనే.. గుండెపోటుతో భార్యభర్తలు మృతి
- ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్–1లో మిక్స్డ్ ఫైనల్లో జ్యోతి-అభిషేక్
- ఇక్కడ బీఆర్ఎస్కు పట్టిన గతే అక్కడ బీజేపీకి పడుతుంది: మంత్రి కొండా సురేఖ
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం.. 50 మంది ప్రాణాలు కాపాడిన బాలుడు
- శభాష్ రిలయన్స్ .. ఎస్అండ్పీ, ఫిచ్ నుంచి ప్రశంసలు
- లెటర్ టు ఎడిటర్.. గ్రేటర్ డ్రైనేజీ వ్యవస్థ పట్ల శ్రద్ధ చూపాలి
- జహీరాబాద్లో కుల సంఘాలపై ఫోకస్
- ప్రధాని పదవిపై అఖిలేశ్ నజర్?
- కోమటికుంట చెరువు బఫర్ జోన్లో నిర్మాణాలపై ఆధారాలు ఇవ్వండి
- ఐకేపీతో బీఎఫ్ఐ జోడీ
Most Read News
- Telangana Tour : తెలంగాణ తిరుపతిని ఎప్పుడైనా చూశారా.. సమ్మర్ టూర్ వెళ్లండి బాగుంటుంది..!
- రాజీనామా లేఖతో హరీశ్ రావు.. గన్ పార్క్ దగ్గర ఉద్రిక్తత
- పుచ్చకాయ కొనేటప్పుడు తియ్యగా ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి?
- Shubman Gill: 900 పరుగులు చేసినా సెలక్ట్ చేయరా.. టీ20 వరల్డ్ కప్ ఎంపికపై గిల్
- 45 డిగ్రీలతో మండిపోయిన తెలంగాణ.. నల్గొండ, ఖమ్మం టాప్
- సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ఎయిర్ పోర్టుకు ఏసీ బస్సులు రీషెడ్యూల్
- మేం చాలా రిచ్.. పేద దేశాల్లో క్రికెట్ ఆడం : సెహ్వాగ్
- సికింద్రాబాద్ లోని ఊర్వశి బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్ రద్దు
- ప్రైవేట్ ఆస్తులనూ ప్రభుత్వం టేకోవర్ చేయొచ్చు
- KKR vs PBKS: ఐపీఎల్ చరిత్రలోనే అద్భుతం.. 262 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేసిన పంజాబ్