
బెంగళూరులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. వీరభద్రనగర్లోని బస్ డిపోలో పార్కింగ్ చేసిన స్థలంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు వ్యాపించాయి. క్షణాల్లోనే మంటలు వ్యాపించడంతో స్థానికులంతా భయాందోళనతో పరుగులు తీశారు. ఈ ఘటనలో 5 నుంచి 10 ప్రైవేట్ బస్సులు పూర్తిగా దగ్ధమైనట్లు తెలుస్తోంది.
స్థానికుల సమచారంతో ఘటనా స్థలానికి వచ్చిన ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. పొగలు అలుముకుపోవడంతో మంటలను ఆర్పేందుకు ఇబ్బంది అవుతోంది.
#WATCH | Private buses parked in a bus depot in Bengaluru's Veerabhadranagar catch fire
— ANI (@ANI) October 30, 2023
Detailed awaited. pic.twitter.com/gC0WAmksCZ