విశాఖ: విశాఖ జిల్లా మల్కాపురంలోని ఓ కాలేజీలో బీటెక్ విద్యార్థి అనుమానస్పదంగా మృతి చెందడం కలకలం రేపుతోంది. మల్కాపురం జనతా కాలనీకి చెందిన జ్యోత్స్న అనే విద్యార్థిని తన లెక్చరర్ గదిలోనే ఉరి వేసుకుంది. తనను ప్రేమిస్తున్నానంటూ వెనుక పడిందని లెక్చరర్ కిష్లే పోలీసులకు చెప్పాడు. ఇదే విషయాన్ని జ్యోత్స్న తల్లిదండ్రులకు కూడా చెప్పానని లెక్చరర్ కిష్లే వివరణ ఇచ్చాడు. లెక్చరర్ కిష్లేను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోస్టుమార్టం రిపోర్టు తర్వాత అన్ని విషయాలు తెలుస్తాయని పోలీసులు చెప్పారు.
లెక్చరర్ గదిలో బిటెక్ విద్యార్థిని సూసైడ్
- ఆంధ్రప్రదేశ్
- April 16, 2019
లేటెస్ట్
- Boney Kapoor: మైదాన్ మూవీ ప్లాప్.. ఆడియన్స్కి RRR, పఠాన్ లాంటి సినిమాలు కావాలి.. నిర్మాత బోనీ కపూర్ షాకింగ్ కామెంట్స్
- కవితకు బిగ్ షాక్.. కస్టడీ పొడిగింపు
- ఢిల్లీ ఎయిర్ పోర్టుతో పాటుగా ఆసుపత్రులకు బాంబు బెదిరింపు
- Danush: కోటి రూపాయలు విరాళం ఇచ్చిన హీరో ధనుష్.. ఎందుకో తెలుసా?
- V6 DIGITAL 14.05.2024 AFTERNOON EDITION
- బీహార్లో బీజేపీ ముఖ్య నేత మృతి
- త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ విలీనం : కె. లక్ష్మణ్
- సీమా హైదర్ గురించి సంచలన విషయాలు
- Central Govt New OTT Platform: ఓటీటీ ప్లాట్ఫామ్ను తీసుకురానున్న కేంద్రం.. రెండేళ్ల పాటు ఉచితం
- Summer Fruits : ఫ్రూట్స్ ఎలా పడితే అలా తినొద్దు.. టెస్ట్ చేయండి.. క్లీన్ చేసి తినండి.. !
Most Read News
- ఏపీలో జగన్ కు అనుకూలంగా ఫలితాలు
- T20 World Cup 2024: తెలుగు కుర్రాడికి చోటు.. నెదర్లాండ్స్ ప్రపంచ కప్ జట్టు ప్రకటన
- గుంటూరులో ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. లాఠీచార్జ్
- లైవ్ అప్ డేట్స్: తెలంగాణ లోక్సభ పోలింగ్
- హైదరాబాద్ లో తగ్గిన పోలింగ్.. ఎవరికి ప్లస్.. ఎవరికి మైనస్?
- టీచర్ల ప్రమోషన్లకు టెట్ గండం
- పేరెంట్స్, స్టూడెంట్లకు ఇంటర్ బోర్డు పరీక్ష!
- 400 కోట్లు సంపాదిస్తున్నారు.. ఇంకేటి మీకు నష్టం: లక్నో ఓనర్పై సెహ్వాగ్ ఘాటు వ్యాఖ్యలు
- ఉద్యోగిపై కాటు వేసిన పాము
- గ్లాస్ గుర్తుకు ఓటేయమంటే.. ఫ్యాన్ గుర్తుకు ఓటేశారు!