కర్నూలు లోని వెల్దుర్తి శివారులో బైక్ ఆక్సిడెంట్ జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. హైదరాబాద్ కు చెందిన ప్రమోద్, నితిన్ బెంగళూరుకు బైక్ పై బయలు దేరారు. అయితే కర్నూలు లోని వెల్దర్తి శివారు NH -44 వద్ద డివైడర్ ను వారి బైక్ డీకొనడంతో ప్రమోద్(24) అక్కడికక్కడే మృతి చెందాడు. నితిన్ కు స్వల్పగాయాలయ్యాయి. ఈ ఘటన ఆదివారం పొద్దున జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు 108 కు ఫోన్ చేసి నితిన్ ను కర్నూల్ ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు.
కర్నూలులో బైక్ ప్రమాదం: ఒకరి మృతి
- ఆంధ్రప్రదేశ్
- April 28, 2019
లేటెస్ట్
- అంగన్వాడీ కేంద్రాల తనిఖీ
- గురువు గారూ బాగున్నారా..!
- కామారెడ్డి డీఎంహెచ్ వో పై ఎంక్వైరీ
- ఆర్మూర్ మెప్మా రిసోర్స్ పర్సన్ రాజీనామా
- అనుమతుల్లేని మెడికల్షాపులపై దాడులు
- పెద్దమ్మతల్లికి పంచలోహ కిరీటం
- ఆర్మూర్ ట్రాఫిక్ సీఐ గా రమేశ్
- సైబర్ కేటుగాళ్లు రూ.లక్షలు కొట్టేశారు : ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్
- ఇసుక లారీ డ్రైవర్లకు కౌన్సెలింగ్
- నేరడిగొండ మండలంలో ఈదురు గాలులతో భారీ వర్షం
Most Read News
- ఎల్లుండి నుంచి (మే 17) సినిమా థియేటర్లు మూసివేత
- శుభం కార్డ్ : తెలంగాణలో 800 సింగిల్ స్క్రీన్ ధియేటర్లు మూసివేత
- 10 రోజులు ముందుగానే.. రుతుపవనాలు వచ్చేస్తున్నయ్
- బీఆర్ఎస్ కారులో పట్టభద్రుల పంచాది
- కిడ్నీల్లో రాళ్ల సమస్యా?.. అయితే ఇలా చేసి చూడండి..
- కొబ్బరి చక్కెర గురించి విన్నారా.. దీని గురించి తెలుస్తే అసలు వదిలిపెట్టరు..
- లంచం తీసకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ మిధాని అదనపు జనరల్ మేనేజర్ టి.జానకీరావు
- తెలంగాణకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్.. మూడు రోజులు వానలు
- కాంగ్రెస్ పార్టీ గెలిచే ఒకే ఒక్క సీటు నల్గొండ : కేటీఆర్
- NTR: వీరభద్ర స్వామికి ఎన్టీఆర్ భారీ విరాళం..శిలాఫలకం చూస్తే కానీ తెలీలేదే!..ఆ ఆలయం ఎక్కడంటే?