టీఆర్ఎస్ లో భూకంపం రాబోతుంది

టీఆర్ఎస్ లో భూకంపం రాబోతుంది

విదేశీ మారక ద్రవ్య నిల్వలు తగ్గిపోతున్నా..దేశం ఆర్ధిక సంక్షోభం వైపు వెళ్లడం లేదని బీజేపీ సీనియర్ నేత మురళీధర్ రావు అన్నారు. ధరల పెరుగుదలపై కేసీఆర్ చేస్తున్న అసత్య ప్రచారాలపై బహిరంగ చర్చకు బీజేపీ సిద్దమన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి బయటకు వస్తుందనే కేంద్రంపై కేసీఆర్ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మురళీధర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ లో భూంకంప రాబోతుందని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ లో త్వరలోనే అసమ్మతి బాంబు బ్లాస్ల్ కాబోతుందన్నారు.