గవర్నర్ గురించి మాట్లాడే ముందు కేటీఆర్ తన పరిధి తెలుసుకోవాలని బీజేపీ నేత NVSS ప్రభాకర్ అన్నారు.కేసీఆర్ గవర్నర్ పై మాట్లాడించడం రాజకీయ దుర్బుద్ధికి నిదర్శనమన్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ ను అరికట్టడంతో విఫలమైన ప్రభుత్వం.. బ్లాక్ మెయిల్ కోసం వాడుకుంటోందని చెప్పారు. డ్రగ్స్ కేసుకు సంబంధించిన వివరాలు ఈడీ సిట్ కు ఇవ్వట్లేదన్నారు. సీఎస్ సోమేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
మరిన్ని వార్తల కోసం
సర్ఫ్, నూనె, కెమికల్స్తో పాల తయారీ
పెళ్లికి పెట్రోల్, డీజిల్ బాటిళ్లు గిఫ్ట్ గా ఇచ్చిన ఫ్రెండ్స్