కేటీఆర్ సెక్యులర్ అని చెప్పుకోవడం సిగ్గుచేటు

కేటీఆర్ సెక్యులర్ అని చెప్పుకోవడం సిగ్గుచేటు

తెలంగాణ ప్రభుత్వం హిందువుల పట్ల అణచివేత ధోరణి అవలంభిస్తోందని అన్నారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్. బైంసా అల్లర్లలో అరెస్ట్ అయ్యి.. ఇటీవల విడుదలైన BJP కార్యకర్తలను ఆయన పరామర్శించారు. కేసీఆర్ స్కెచ్ లో ఎంఐఎం పనిచేయడం బాధాకరం అన్నారు. హిందూ సమాజాన్ని కేసీఆర్  భ్రష్టు పట్టిస్తున్నారని ఆరోపించారు. కేటీఆర్ సెక్యులర్ అని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు ధర్మపురి అర్వింద్.