లండన్ : బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ బోరిస్ జాన్సన్ మళ్లీ విధులకు హాజరయ్యారు. కరోనా సోకటంతో ఐసీయూలో ట్రీట్ మెంట్ తీసుకున్న ఆయన రెండు వారాల తర్వాత ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కు వచ్చారు. బ్రిటన్ లో కరోనా పరేషాన్ చేస్తుండటంతో విధుల్లోకి రాగానే కరోనా పరిస్థితిపై సమీక్షించారు. మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలను పరిశీలించారు. కరోనా లక్షణాలుండటంతో మార్చి 26 న బోరిస్ సెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళ్లారు. ఆ తర్వాత ఆయనకు కరోనా టెస్ట్ లు చేయగా పాజిటివ్ గా తేలింది. దీంతో ఆయనకు ఐసీయూలో ట్రీట్ మెంట్ ఇచ్చారు. కరోనా సోకిన తొలి దేశాధినేత బోరిస్ జాన్సనే. మూడు రోజుల పాటు ఐసీయూలో ట్రీట్ మెంట్ తర్వాత ఏప్రిల్ 12 ఆయన పూర్తిగా కోలుకున్నారు. రెండు వారాల పాటు అబ్జర్వేషన్ తర్వాత ఆయన మళ్లీకి విధుల్లోకి చేరారు.
విధుల్లో చేరిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్
- విదేశం
- April 27, 2020
లేటెస్ట్
- My Dear Donga OTT: 100 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్తో ఓటిటీలో దూసుకెళ్తున్న..అభినవ్ గోమఠం కొత్త మూవీ
- లారీ డీజిల్ ట్యాంక్ పేలి చెలరేగిన మంటలు.. వీడియో వైరల్
- లారీ ఢీకొని ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి
- Indian 2 Update: భారతీయుడు 2 ఫస్ట్ సింగిల్ అప్డేట్ వచ్చేసింది..'కమ్ బ్యాక్ ఇండియన్' వినేది ఎప్పుడంటే?
- లోకేష్ ను పప్పు అనేది అందుకే.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
- యోగా ఫ్రీ క్లాసులు.. ఎక్కడ.. ఎందుకంటే...
- Good Bad Ugly: మైత్రి నుంచి గుడ్ బ్యాడ్ అగ్లీ అప్డేట్..అజిత్ లుక్తో అంచనాలు పెంచేశారుగా
- మే 20న తెలంగాణ కేబినెట్ సమావేశం
- ఎలక్ట్రికల్ బైక్.. బంపర్ డిస్కౌంట్.. రూ. 59,900లకే ఈవీ స్కూటర్
- KKR vs RRR: ఆకస్మిక వర్షం.. రాజస్థాన్ - కోల్కతా మ్యాచ్ ఆలస్యం
Most Read News
- రేషన్ షాపుల్లో సన్నబియ్యం
- సన్ రైజర్స్ vs పంజాబ్ మ్యాచ్.. ఉప్పల్ స్టేడియం వద్ద భారీ భద్రత..
- నైరుతి రుతుపవనాల పై కీలక అప్డేట్
- తెలంగాణలో మరో 4 రోజులు వర్షాలు.. 24 జిల్లాలకు ఎల్లో అలర్ట్
- వరంగల్ అమ్మాయి, హైదరాబాద్ అబ్బాయి
- హైదరాబాద్లో దంచికొడుతున్న వాన
- కుత్బుల్లాపూర్లో భారీగా మొహరించిన పోలీసులు..
- తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్
- RCB vs CSK: గెలిచినా విమర్శలు.. RCB జట్టు సెలెబ్రేషన్స్పై ధోనీ అసంతృప్తి
- SRH vs PBKS: క్వాలిఫై అయినా కీలకమే.. టాప్-2పై సన్ రైజర్స్ గురి