
2021 రిపబ్లిక్ డే వేడుకలకు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ హాజరుకానున్నారు. ప్రధాని నరేంద్ర వెూడీ ఆహ్వానాన్ని బోరిస్ జాన్సన్ అంగీకరించారు. వెూడీ ఆహ్వానాన్ని అంగీకరించినట్లు బ్రిటన్ విదేశాంగ శాఖ మంత్రి తెలిపారు. 2021 రిపబ్లిక్ డే వేడుకలకు హాజరు కావాలని నవంబర్ 27వ తేదీన బోరిస్ జాన్సన్కు వెూడీ ఫోన్ చేసి ఆహ్వానించారు. వచ్చే ఏడాది నిర్వహించే జీ7 సదస్సులో పాల్గొనాలని వెూడీని కూడా జాన్సన్ ఆహ్వానించారు. 27 ఏళ్ల తర్వాత రిపబ్లిక్ వేడుకల్లో పాల్గొంటున్న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్.