ఐపీఎల్ 2021: చెన్నై సూపర్ కింగ్స్ రికార్డ్

ఐపీఎల్ 2021: చెన్నై సూపర్ కింగ్స్ రికార్డ్

ఈ IPL లో చెన్నై సూపర్ కింగ్స్ దుమ్ములేపింది. టోర్నీ ముగియకముందే అత్యధిక వీక్షకులను సంపాధించిన జట్టుగా చెన్నైసూపర్ కింగ్స్ జట్టు  చరిత్ర సృష్టించింది. ఆ తర్వాత ముంబై ఇండియన్స్ మ్యాచ్ లను టీవీల్లో జనాలు ఎక్కువగా వీక్షించినట్లు బ్రాడ్ కాస్ట్ డియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ తెలిపింది. గత సీజన్ లో పేలవ ప్రదర్శనతో అభిమానులను నిరుత్సాహపర్చిన సీఎస్కే.. ఈ సీజనల్ సత్తా చాటుతోంది. సీఎస్కే ఆడిన ప్రతి మ్యాచ్ కు 2 నుంచి 3 శాతం వీక్షకులు పెరిగినట్లు బార్క్ ప్రకటించింది.