
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత సీఎం రేవంత్ రెడ్డి.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రాష్ట్ర అభివృద్దిపై దృష్టి సారించారు. ఇప్పటికే పలు విదేశీ కంపెనీలు తెలంగాణకు వచ్చేలా చర్చలు జరుపుతున్నారు. ఈరోజు ( జులై 17)న జూబ్లిహిల్స్లోని సీఎం రేవంత్ నివాసంలో.. డిప్యూటీ ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్కనుకాలిఫోర్నియా విశ్వవిద్యాలయ టాటా ఛాన్సలర్స్ ఆఫ్ ఎకనామిక్స్ ప్రొఫెసర్ మురళీధరన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీలో తెలంగాణ అభివృద్దిపై చర్చించినట్లు సమాచారం అందుతోంది.