రాజేంద్రనగర్: హైదరాబాద్ నగర శివార్లలో ఓ కారు నడిరోడ్డుపై బీభత్సం సృష్టించింది. నార్సింగి చౌరస్తాలో డీ వైడర్ మద్యలో వున్న విద్యుత్ స్తంభాన్ని కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్ కు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని అతడిని ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి ఆందోళన కరంగా ఉందని పోలీసులు చెబుతున్నారు. నిద్రమత్తుతో పాటు సెల్ పోన్ డ్రైవింగే ఈ ప్రమాదానికి కారణమంటున్నారు. కారు లో ఇంకెవ్వరూ లేకపోవడంతో పేను ప్రమాదం తప్పిందన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు.
డివైడర్ మధ్యలో ఉన్న స్తంభాన్ని ఢీకొన్న కారు
- హైదరాబాద్
- June 16, 2019
లేటెస్ట్
- చివరిరోజు ప్రలోభపర్వం.. పలు నియోజకవర్గాల్లో ఓటుకు రూ.200 నుంచి రూ.500 దాకా పంపిణీ
- రండి.. ఓటేద్దాం..నేడే పోలింగ్
- ఓటు వేయండి.. ఫ్రీ ట్రీట్ మెంట్ పొందండి
- నాలుగో విడతలో 96 సీట్లకు..ఇయ్యాల 10 రాష్ట్రాలు, యూటీల్లో పోలింగ్
- ఇండియా కూటమి గెలిస్తే.. దేశమంతటా 24X7 కరెంట్
- తెలంగాణలో ప్రారంభమైన పోలింగ్
- నేడు అన్ని షిఫ్టులకు హాలిడే.. కంపెనీల మేనేజ్మెంట్లకు కార్మిక శాఖ ఆదేశం
- ఎన్నికల సిబ్బందికి ఇచ్చిన ఈసీ ఫుడ్ మెనూ ఇదే
- హైదరాబాద్ లో ఈసారి పోలింగ్ ఎంతొస్తదో ?
- లోక్సభ ఎన్నికల బరిలో తెలంగాణ నుంచి 50 మంది మహిళలు
Most Read News
- హైదరాబాద్లో కొత్త స్విఫ్ట్
- నిప్పులు కక్కిన సూరీడు..భూమిని తాకిన భారీ సౌర తుఫాన్
- కేజ్రీవాల్ 10 గ్యారంటీలు.. దేశవ్యాప్తంగా ఉచిత విద్య, వైద్యం
- ఖమ్మంలో బోల్తా పడ్డ కారు.. కోటి రూపాయలు సీజ్
- ముంభై హైకోర్టు సంచలన తీర్పు: ఫేక్ సర్టిఫికేట్తో చదివితేనేం.. అసలే ఇండియాలో డాక్టర్ల కొరత
- Pavitra Jayaram: బుల్లితెర ఇండస్ట్రీలో విషాదం.. కారు ప్రమాదంలో త్రినయని సీరియల్ నటి మృతి
- ప్రతి వీధిలోనూ రామభక్తులే!: అసదుద్దీన్ ఒవైసీకి నవనీత్ రాణా కౌంటర్
- ఎండు కారంతో బీపీ, క్యాన్సర్, గుండెపోటుకు చెక్ పెట్టొచ్చట.. డాక్టర్లు ఏం చెబుతున్నారంటే..
- హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్ ను అమ్మేందుకు ఎల్ అండ్ టీ యోచిస్తోంది..కారణమేంటో తెలుసా?
- కొచ్చి టస్కర్స్ మా పైసలియ్యలే.. : శ్రీశాంత్