ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన ఆయేషా మీరా హత్య కేసు విచారణ కీలక మలుపు తిరగబోతోంది. 12 ఏళ్ల తర్వాత ఆమె మృతదేహానికి సీబీఐ రీపోస్టుమార్టం నిర్వహించబోతోంది. తమకు కూడా సీబీఐ డీఎన్ఏ టెస్టులను నిర్వహించిందని ఆయేషా తల్లిదండ్రులు చెప్పారు చెప్పారు. ఆయేషాకు డీఎన్ఏ టెస్టు చేయడానికి మత పెద్దలు ఒప్పుకోలేదని… అయితే, కోర్టు ద్వారా సీబీఐ అనుమతులు తెచ్చుకుందని తెలిపారు. పోలీసులు, కోర్టులు, రాజకీయ నాయకులపై తమకు నమ్మకం లేదని స్పష్టం చేశారు. దర్యాప్తు సంస్థలకు తాము సహకరిస్తామని చెప్పారు. తమకు సీబీఐ కూడా న్యాయం చేయకపోతే… ప్రజలు ఏ వ్యవస్థను నమ్మరన్నారు.
12 ఏళ్ల తర్వాత..ఆయేషా మృతదేహానికి రీ పోస్టుమార్టం
- ఆంధ్రప్రదేశ్
- July 13, 2019
లేటెస్ట్
- అన్ని స్కీమ్లను అమలు చేస్తేనే రాజీనామా చేస్త : హరీశ్రావు
- ప్రచారానికి వడదెబ్బ!.. ఉదయం 10 లోపు, సాయంత్రం 6 తర్వాతే లీడర్ల క్యాంపెయిన్
- ముస్లిం రిజర్వేషన్లను బరాబర్ ఎత్తేస్తం : కిషన్ రెడ్డి
- క్రాప్ లోన్ల పాత బకాయిలూ సర్కార్ మెడకే!
- రుణమాఫీ చేయకపోతే మాకు అధికారం ఎందుకు? : సీఎం రేవంత్ రెడ్డి
- రేవంత్ రెడ్డి Vs హరీష్ రావు | జహీరాబాద్ కాంగ్రెస్ సమావేశం | రెండో దశ పోలింగ్ | V6 తీన్మార్
- KKR vs PBKS: ఐపీఎల్ చరిత్రలోనే అద్భుతం.. 262 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేసిన పంజాబ్
- మీ ఫోన్ను ఎవరైనా ఉపయోగిస్తున్నట్లు అనిపించిందా..? ఈ కోడ్ డయల్ చేసి హిస్టరీ తెలుసుకోండి
- అబిడ్స్లో రూ.49 లక్షల విలువైన నోట్లకట్టలు సీజ్
- న్యూయార్క్ ఆకాశంలో ఓ వింత వస్తువు..ఏలియన్స్ వెహికలేనా?
Most Read News
- రాజీనామా లేఖతో హరీశ్ రావు.. గన్ పార్క్ దగ్గర ఉద్రిక్తత
- Telangana Tour : తెలంగాణ తిరుపతిని ఎప్పుడైనా చూశారా.. సమ్మర్ టూర్ వెళ్లండి బాగుంటుంది..!
- పుచ్చకాయ కొనేటప్పుడు తియ్యగా ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి?
- అలర్ట్ : ఐటీ కారిడార్ లో ట్రాఫిక్ ఆంక్షలు..
- 45 డిగ్రీలతో మండిపోయిన తెలంగాణ.. నల్గొండ, ఖమ్మం టాప్
- Shubman Gill: 900 పరుగులు చేసినా సెలక్ట్ చేయరా.. టీ20 వరల్డ్ కప్ ఎంపికపై గిల్
- మేం చాలా రిచ్.. పేద దేశాల్లో క్రికెట్ ఆడం : సెహ్వాగ్
- సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ఎయిర్ పోర్టుకు ఏసీ బస్సులు రీషెడ్యూల్
- ప్రైవేట్ ఆస్తులనూ ప్రభుత్వం టేకోవర్ చేయొచ్చు
- విమానంలో డీజీపీకి అసౌకర్యం