పెట్రో ధరలపై రూ.2 తగ్గింపు

పెట్రో ధరలపై రూ.2 తగ్గింపు
  • నేటి నుంచి కొత్త ధరలు అమల్లోకి

న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికలకు ముందు పెట్రోల్, డీజిల్  ధరలను లీటరుకు రూ.2 చొప్పున కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. తగ్గిన ధరలు శుక్రవారం ఉదయం 6 నుంచి అమల్లోకి వచ్చాయి. పెట్రో ధరల తగ్గింపును పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్  సింగ్  పురీ ట్విటర్​లో వెల్లడించారు. హైదరాబాద్​లో రూ.109.66  ఉన్న లీటర్ పెట్రోల్​ ధర రూ.107.66కు చేరింది. రూ.97.82 ఉన్న డీజిల్​ ధర రెండు రూపాయలు తగ్గి 95.82కు చేరింది.