
హైదరాబాద్: తెలంగాణ ధీరత్వానికి ప్రతీక సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ మహావీరుడికి నివాళి అర్పించారు. ఈ మేరకు తాజాగా ఒక సందేశం విడుదల చేశారు.
‘శతాబ్దాల కిందటే రాచరిక నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పేదప్రజల ను సంఘటితం చేశారు. రాజకీయ సామాజిక సమా నత్వమే మూల సూత్రంగా గో ల్కొండను ఏలిన బహుజన చక్రవర్తిగా సర్వాయి పాపన్న చరితం అసామాన్యమైనది. ఆయన స్ఫూర్తితో ప్రజా ప్రభు త్వం వారి ఆశయాలను కొన సాగిస్తోంది' అని ముఖ్యమం త్రిసందేశంలో పేర్కొన్నారు.