తదుపరి సీజేగా జస్టిస్ ఎస్ఎ బోబ్డే

తదుపరి సీజేగా జస్టిస్ ఎస్ఎ బోబ్డే

సుప్రీం కోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా రెండవ సీనియర్ మోస్ట్ జడ్జి జస్టిస్ ఎస్ ఎ బోబ్డే ను  సిఫార్సు చేస్తూ కేంద్రానికి లేఖ రాశారు సీజే రంజన్ గోగోయ్. సాంప్రదాయం ప్రకారం, సిట్టింగ్ సిజెఐ తన తదుపరి వారసుడిని వ్రాసి సిఫారసు చేయాలి. జస్టిస్‌ రంజన్ గోగోయ్‌ 2019 నవంబరు 17 దాకా సీజే పదవిలో ఉంటారు.